Raviteja | ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో వరస విజయాలు అందుకున్న రవితేజ.. ఆ తర్వాత మళ్లీ చక్రం తిప్పలేకపోయాడు. రొటీన్ స్టోరీస్ ఈయన్ని బాగా దెబ్బ కొడుతున్నాయి. పైగా సరైన ప్రమోషన్ లేక సినిమాలు దారుణంగా బెడి�
Trisha Krishnan | ఇటీవల తమిళ నటుడు మన్సూర్ వ్యాఖ్యల కారణంగా అయిన రచ్చ మరువకముందే మరో వ్యక్తి త్రిషపై అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్కు తీసుకొచ్చాడని అన్నాడీఎంకే బహి�
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తల్లి కాబోతుందని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల లండన్లో జరిగిన బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో దీపిక బంగారు వర్ణపు చీరలో తళుక్కున మెరిసింది. �
Priyamani | సెకండ్ ఇన్నింగ్లో ప్రియమణి దూసుకెళ్తోంది. హీరోయిన్గా కెరీర్ ముగిసిపోయిన సమయంలో వచ్చిన ఫ్యామిలీమ్యాన్ వెబ్సిరీస్ ఆమెకు బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో వరుస హిట్స్తో దూసుకెళ్తోంది. ముఖ్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ పెండ్లి దగ్గరపడింది. తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఈ నెల 21న మూడు ముళ్లు వేయించుకోనుంది. గోవాలో రంగరంగ వైభవంగా వీరి పెండ్లి జరగనుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లై
Rituraj Singh | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (Rituraj Singh) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయాడు.
మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రితీష్ దేశ్ముఖ్.. ‘వేద్' సినిమాతో దర్శకుడిగా కూడా అలరించాడు. 15కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మరాఠీ సినిమా, దాదాపు 75కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది.
వంద సినిమాల్లో వంద పాత్రలు పోషించినా.. గుర్తుండిపోయే పాత్రలు మాత్రం అయిదారులోపే ఉంటాయి. చిన్న హీరోల విషయంలోనే కాదు, పెద్ద పెద్ద సూపర్స్టార్ల విషయంలోనూ ఇదే పరిస్థితి.
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ రాజుల బళ్లారి నిర్మాత. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు.
సాయిరామ్శంకర్, అశీమా నర్వాల్, శృతీసోధీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
‘షరతులు వర్తిస్తాయి’ చిత్ర యూనిట్ ప్రమోషన్ని వేగవంతం చేసింది. ఆ చిత్రంలో ‘కాలం సూపుల గాలంరా..’ అంటూ సాగే గీతాన్ని చిత్రయూనిట్ సోమవారం విడుదల చేశారు.
యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్సింగ్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఇంద్రాణి’. స్టెఫన్ పల్లం దర్శకుడు. స్టాన్లీ సుమన్బాబు నిర్మాత. ఈ మూవీ ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు.