Malavika Mohanan | ‘ఆసక్తి రేకెత్తిస్తున్న సదరన్ ఇండస్ట్రీ సినిమాల్లో విక్రమ్ ‘తంగలాన్' ఒకటి. ఈ సినిమాలో నా పాత్ర ఊహలకు అందని రీతిలో ఉంటుంది. నా కెరీర్కి మలుపునిచ్చే సినిమా ‘తంగలాన్” అంటున్నది కథానాయిక మాళవిక
అల్లరి నరేశ్ కొత్త సినిమా ‘బచ్చల మల్లి’ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది. ఇది హీరోగా ఆయన 63వ సినిమా కావడం విశేషం. సుబ్బు మంగాదేవి దర్శకుడు.
ఇటీవలే ‘జవాన్' చిత్రంతో కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ఖాన్. దాంతో ఆయన తాజా చిత్రం ‘డంకీ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్క�
దర్శకుడు మెహర్మ్రేశ్లోని ఆత్మవిశ్వాసాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. జయాపజయాలను ఆయన పట్టించుకోడు. తన పని తాను చేసుకుంటూ వెళతాడు. ఒక్కోసారి ఫలితం గొప్పగా లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోడు.
Nayanthara | అగ్ర కథానాయిక నయనతార కెరీర్పరంగా మంచి విజయాలతో దూసుకుపోతున్నది. ‘జవాన్' చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇటీవల 39వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ఈ భామ భర్త విఘ్నేష
Tollywood | తినేవాడికి బోర్ కొట్టదు.. వండే వాడికి అస్సలే బోర్ కొట్టదు.. రిటైర్మెంట్ ఉండదు అంటూ చిరునవ్వుతో సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు కదా..? ఇప్పుడు దాన్నే ఫాలో అయిపోతున్నారు మన దర్శకులు. చాలామంది ఈ మధ్యక
Kriti Sanon | నిజాయితీ గల కోరికైతే బలంగా అనుకుంటే నెరవేరుతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉంది జాతీయ ఉత్తమనటి కృతి సనన్. జాతీయ వార్డుల వేడుకలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.
ప్రస్తుత కథానాయికల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ భాషలకు అతీతంగా అభిమానాన్ని గెలుచుకుంటూ దూసుకుపోతున్నది రష్మిక.
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. అలనాడు చక్కటి ప్రజాదరణ పొందిన ‘లేడీస్ టైలర్'లో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. దాదాపు 37 ఏండ్ల విరామం తర్వాత ఈ సీనియర్�
‘మా నాన్నకు సినిమాలంటే ఇష్టం. యూకేలో ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకు వచ్చినప్పుడు నాన్న ఇంట్రస్ట్ తెలిసింది. వెంటనే ఆయనకు సపోర్ట్గా నిలిచాను. ఇంతకు ముందు వేరే బేనర్లో ఓ సినిమా చేశాం. ‘అథర్వ’ మా రెండో సినిమా
‘నన్ను హీరోగా పెట్టి మా నాన్న ఒకేసారి అయిదు సినిమాలు నిర్మిస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను’ అని వర్ధమాన కథనాయకుడు కంచర్ల ఉపేంద్ర అన్నాడు.