చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్లాంట్ మ్యాన్'. కె.సంతోష్బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ఆ�
‘దర్శకుడ్ని కావాలనేది నా కోరిక. ఈ విషయాన్ని ‘మన్మథుడు’ షూటింగ్ టైమ్లో నాగార్జున గారికి చెప్పాను. నీ మెంటాలిటీకి దర్శకుడు అంటే కష్టంకానీ, నిర్మాతగా ప్రయత్నించు అని నాగ్ సలహా ఇచ్చారు.
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సారంగాదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్చంద్ర నిర్మిస్తున్నారు.
అఖిల్ సన్నీ, అజయ్ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు.
‘అందరికీ నచ్చే సినిమా చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని నా నమ్మకం’ అన్నారు పంజా వైష్ణవ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల
సోమవారం తన పుట్టిన రోజును జరుపుకుంది కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సందర్భంగా సరదాగా ఫ్యాన్స్తో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. తెలుగులో తాను నటించనున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘పవన్కల్యాణ్గారి �
జయాపజయాలకు అతీతమైన హీరోలు కొందరుంటారు. వారిలో అక్కినేని అఖిల్ ఒకరు. అతనికి సక్సెస్తో నిమిత్తం లేదు. అలాగే అభిమానులకు కొదవా లేదు. ముఖ్యంగా లేడీ ఫాన్ ఫాలోయింగ్లో అఖిల్ ముందు వరుసలో ఉంటాడు.
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కంచర్ల అచ్యుతరావు నిర్మించారు.
‘నా అసలు పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. ఎస్.ఐ పరీక్ష రాసి జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్గా సెలక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకూ పదేళ్లు ఆ జాబ్ చేశాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఆ జాబ్కి రిజ�
అరవైనాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి. వస్తువునైనా కావొచ్చు, మనిషినైనా కావొచ్చు. అపహరిస్తే అది కళే. ఇదే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’.
అక్టోబర్, సర్దార్ ఉద్దమ్ చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది బనితా సంధు. తాజాగా ఈ భామ తెలుగులో అడివి శేష్ సరసన కథానాయికగా అరంగేట్రం చేయబోతున్నది.
కార్తీక్ రాజు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హస్తినాపురం’. రాజా గండ్రోతు దర్శకుడు. కాసు రమేశ్ నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్లో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు భీమ�
‘మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో వ్యాపారం చేస్తూ స్నేహితులమయ్యాం. సినిమాలంటే ఇష్టంతో నిర్మాతలుగా మారాం. కలిసి ఈ సినిమా నిర్మించాం. దాదాపు పాతిక కథలు విన్న తర్వాత ఈ కథను ఎన్నుకున్నాం. ఎక్కడి ప్రేక�