Yash | ‘కేజీఎఫ్' సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు కన్నడ హీరో యష్. ‘కేజీఎఫ్-2’ తర్వాత ఆయన తదుపరి సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
“సీతారామం’తో ప్రేక్షకులు నన్ను చూసే విధానం మారింది. నేను ఎంచుకునే పాత్రల విషయంలో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకే.. మనసుకు దగ్గరైన మంచి పాత్రలు చేయాలని నిశ్చయించుకున్నాను.
అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. సంక్రాంతి క�
సుధీర్బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. ఇటీవల విడుద�
Santosh Sobhan | ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఉంటారు. వాళ్లకు టాలెంట్ గుమ్మడికాయ అంత ఉన్నా కూడా అదృష్టం ఆవగింజంత ఉండదు. అందుకే వరుస ప్లాపులు వస్తూనే ఉంటాయి. కానీ అదేం విచిత్రమో వరుస అవకాశాలు కూడా వస్తూనే ఉంటాయి వాళ్లక
Alia Bhatt | ‘యానిమల్' సినిమా చూసిన అలియాభట్కి ఆనందం అవధులు దాటింది. తన భర్త రణ్బీర్కపూర్ నటన చూసి పొంగిపోయింది అలియా. ఆ ఆనందాన్ని తన వ్యక్తిగత సోషల్మీడియా ద్వారా అందరితో పంచుకుంది. ‘యానిమల్' చూశాను. ఆనందం
Krithi Shetty | ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది కన్నడ సొగసరి కృతిశెట్టి. తొలి చిత్రంతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన విజయాలను దక్కించుకోలేదు.
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకుడు. రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 8న ప్రేక్షకుల మ�
విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వ వహిస్తున్నారు. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత.
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్' ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు.
‘మా చిత్రానికి అంతటా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్తో తీశారని అంటున్నారు. మా అంచనాలు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు మహేష్రెడ్డి.