బోధిసత్వ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆల్ ఇండియా ర్యాంక్'. వరుణ్ గ్రోవర్ తొలిసారి దర్శకత్వం వహించారు. గ్రోవర్ ఇంతకుముందు ‘మసాన్', ‘సేక్రేడ్ గేమ్స్' సినిమాలకు కథ అందించి గుర్తింపు తెచ్చ�
18ఏళ్ల విరామం తర్వాత చిరంజీవితో జతకట్టనున్నారు త్రిష. 2006లో వచ్చిన ‘స్టాలెన్' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. కెరీర్ లాంగ్విటీలో వీర్దిదరూ ఎవరితో ఎవరూ తీసిపోరనే చెప్పాలి.
చైల్డ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు యువ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్'.
Pawan Kalyan | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఎవర్గ్రీన్ డిమాండ్ ఉంటుంది. వాళ్లు ఎప్పుడెప్పుడు కలిసి పని చేస్తారని ఆసక్తిగా వేచి చేస్తుంటారు అభిమానులు. అప్పుడప్పుడు వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ట్ర
అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్లతో దర్శకుడు శేఖర్ కమ్ముల భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా �
Kamakshi Bhaskarla | ఇండస్ట్రీకి హీరోయిన్లు వచ్చినపుడు వాళ్ల మొదటి సినిమా ఎలా చేస్తే అదే ఇమేజ్ బలంగా పడిపోతుంది. అందులో పద్దతిగా కనిపిస్తే.. ఆ అమ్మడు అలాంటి కారెక్టర్స్ మాత్రమే చేస్తుందేమో అనుకుంటారు. అలా కాకుండా ఫస�
మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తన తాజా చిత్రం ‘విశ్వంభర’ సెట్లోకి అడుగుపెట్టారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమ�
రాజ్తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్