అగ్ర నటుడు నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
గత ఏడాది ‘లియో’ చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు తమిళ అగ్రహీరో దళపతి విజయ్. ప్రస్తుతం ఆయన వెంకట్ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘GOAT’ (GRETEST OF ALL TIME) అనే టైటిల్ను ఖ
కొత్త ఏడాదిలో కథాంశాల ఎంపిక విషయంలో తన రూటు మార్చుకోవాలని ఫిక్సైపోయిందట మంగళూరు సోయగం పూజా హెగ్డే. గత ఏడాది ఈ భామకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. మహేష్బాబు ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి ఈ అమ్మడు తప్ప�
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మాతలు. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
హన్సిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్'. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నారు. బొమ్మ కె శివ నిర్మాత. జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
యువ హీరో విశ్వక్సేన్ కథనందిస్తూ ‘కల్ట్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘లైక్ ఏ లీప్ ఇయర్ 2024’ ఉపశీర్షిక. 25 మంది నూతన నటీనటులు పరిచయం అవుతున్న ఈ చిత్రానికి తాజుద్దీన్ దర్శకుడు.
దేవ్, ప్రియ చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దీనమ్మ జీవితం’. మురళీ రామస్వామి దర్శకుడు. వై.మురళీకృష్ణ, డి.దివ్య సంతోషి, బి.సోనియా నిర్మించారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
దేశీయ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో నయనతార ఒకరు. దక్షిణాది అభిమానులు ఆమెను లేడీ సూపర్స్టార్గా అభివర్ణిస్తారు. వాణిజ్య చిత్రాల కథానాయికగానే కెరీర్ను ఆరంభించిన ఈ అమ్మడు అనంత�
‘కల్కి 2898’ కథ ఓ ప్రత్యేకమైన ప్రపంచంలో నడుస్తుందని, ఈ సినిమాలో ఇండియాలోని ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూపించబోతున్నామని చెప్పారు చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్. ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ తెరకె�
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్'. భారతదేశపు తొలి ఒరిజినల్ సూపర్హీరో మూవీ ఇదే కావడం విశేషం. ప్రశాంత్వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత.
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఆర్కే టెలీషో పతాకంపై రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకుడు. జనవరి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక.