మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తన తాజా చిత్రం ‘విశ్వంభర’ సెట్లోకి అడుగుపెట్టారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమ�
రాజ్తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్
“అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ సినిమా చూశాను. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్. సుహాస్ ఎప్పటిలాగే చాలా బాగా నటించాడు.
‘హ్యాపీ ఎండింగ్' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది అపూర్వ రావు. యష్పూరి హీరోగా కౌశిక్ భీమిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుంది.