వరల్డ్ పికిల్బాల్ లీగ్ చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు అగ్ర కథానాయిక సమంత ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తన జీవితంలో ఇదొక కొత్త ఆరంభమని ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్�
‘ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కథలో చాలామంచి ఎమోషన్స్ ఉంటాయి. దర్శకుడు శివసాయి నేను పనిచేసిన దర్శకుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. తాను ఈ సినిమాను మలచిన తీరు అద్భుతం.
కామెడీ, రొమాన్స్ జానర్ సినిమాలను ఒక్కో వర్గం ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎక్కువమంది ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి కనబరిచేది మాత్రం హారర్ చిత్రాలే. టాలీవుడ్ టు హాలీవుడ్ హారర్ సినిమాలు ఎప్పటికప్పుడు కొ
‘బిగ్బాస్'ఫేం గౌతమ్కృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సోలో బాయ్'. పి.నవీన్కుమార్ దర్శకుడు. సెవెన్ హిల్స్ సతీశ్కుమార్ నిర్మాత. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకుంది.
సినిమాల ఎంపికలో తాను హీరోల ఇమేజ్కు అంతగా ప్రాధాన్యతనివ్వనని, సవాలుతో కూడిన పాత్రలనే అంగీకరిస్తానని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్త్రీ-2’ బాక్సాఫీస్ వద్ద �
పదేండ్ల క్రితం రాణి ముఖర్జీ కథానాయికగా యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మర్దానీ’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ను రూపొందిస్తే.. ఆ సినిమా కూడ�
చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటైర్టెనర్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకుడు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర
తేజస్ కంచర్ల హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది.
మిస్టర్ బచ్చన్,డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అనుకోకుండా ఆగస్టు 15న పోటా పోటిగా విడుదలయ్యాయి.రెండు సినిమాలు కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సీఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
అక్కకోసం ప్రయత్నిస్తే అవకాశం చెల్లిని వరించింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తొమ్మిదో తరగతిలోనే నట ప్రయాణం ప్రారంభించింది. అది మొదలు రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలు, సీరియల్స్లో నటిస్తూ ప్రేక్ష�