సినిమాటికా ఎక్స్పో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని, సినిమాకు సంబంధించిన టెక్నాలజీ, ఆర్ట్, కల్చర్లను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలుస్తుందనే �
‘నేను కాలేజీలో చూసిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నా. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా కథ విషయంలో స్ఫూర్తినిచ్చింది. రష్మిక మందన్న ఈ కథ విని బాగా ఎక్సైట్ అయింది. ‘ఓ అమ్మాయిగా ఈ స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాన�
The Great Pre Wedding Show | తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివ�
జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్'. పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డిలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్�
జాబు సాటిశ్వాక్షన్ కంటే జేబు సాటిశ్వాక్షన్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు చాలామంది. కానీ.. ప్రముఖ నటుడు పరేష్ రావెల్ అందుకు భిన్నం. పాత్ర నచ్చకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా.. నిర్ధాక్షిణ్యంగా ‘నో’ �
‘డ్యూడ్' కలెక్షన్లు వందకోట్లు క్రాస్ చేసింది. ప్రేక్షకాదరణ వల్లే ఇది సాధ్యమైంది. నా లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలను ఆదరించారు. ‘డ్యూడ్'తో నాకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు.
జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే ‘కిష్కింధపురి’ రూపంలో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారామె. వచ్చే ఫిబ్రవరికి అనుపమకు 30ఏళ్లు నిండుతాయి
‘సైయారా’తో బాలీవుడ్లో అరంగేట్రం చేసి యువప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నాజూకు అందాల సోయగం అనీత్ పడ్డా. ఈ సినిమాలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ భామకు బాలీవుడ్లో భారీ అవకాశాలొస్
‘ఛావా’ సినిమాతో బాలీవుడ్ సినిమాకు జవసత్వాలను అందించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. మహరాష్ట్ర యోధుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 700కోట్ల వసూళ్లను రాబట్టి చారిత్రాత్మక విజయాన్ని అ�
ప్రముఖ రాజకీయ నాయకుడు, పేదప్రజల పక్షపాతిగా, ప్రజల మనిషిగా గుర్తింపును తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబోతున్నది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కించబోతున�
అగ్ర తారలు రణ్వీర్సింగ్, దీపికా పదుకొణె దంపతులు తమ ముద్దుల తనయ దువా పదుకొణె సింగ్ను దీపావళి సందర్భంగా తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశారు. దీపావళి సెలబ్రేషన్స్ తాలూకు ఫొటోలను ఈ జంట తమ సోషల్మీడియా