సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సుభాష్చంద్ర దర్శకుడు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ని పూర్తి చేసు
వివ రెడ్డి, రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకుడు. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాత. డాక్టర్ కె.వి.రమణాచారి ఆశీస్సులతో ఈ నెల 27న సినిమా విడుదల క
పురాణాలు.. ఇతిహాసాలు.. దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తడం.. దుర్మార్గుల ఆట కట్టించడం.. లోకానికి మేలు చేయడం ఇతివృత్తంగా ఎన్నో కథలు వచ్చాయి. ఇప్పుడు వ
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘బరోజ్ 3డి’. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్త్రీ ప్రాధాన్యతతో కూడిన కథలను ఎంచుకుంటూ కథానాయికగా భిన్నమైన ప్రయాణాన్ని సాగిస్తున్నది ఢిల్లీ భామ తాప్సీ పన్ను. ప్రస్తుతం ఆమె ‘గాంధారి’ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నది.
‘కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ‘పొట్టేల్' సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథల్ని ఎంచుకుంటున్నా’ అని చెప్పింది కథానాయిక అనన్య నాగళ్ల.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' అనేది ఉపశీర్షిక. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు.
Telangana | ఇకపై సినిమా విడుదలకు ముందు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. టికెట్ల రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
Sobhita Dhulipala | ఇటీవలే యువ హీరో నాగచైతన్యతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది శోభితా ధూళిపాళ్ల. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ కలిసి ఓ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు
New Tollywood Directors | తెలుగు సినిమా గమనాన్ని గమనిస్తే.. ప్రతి మలుపులోనూ ఓ కొత్త దర్శకుడు కనిపిస్తాడు. ట్రెండ్ సెట్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా కొత్త దర్శకులవే. న్యూ బ్లడ్.. న్యూ థింకింగ్.. న్యూ మేకింగ్.. వీటితో ఎప్ప�
వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నెపూస రమణా రెడ్డి నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది.