అభ్యదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుం
తెలుగు సినిమా స్వర్ణయుగం నాటి ఆనవాళ్లు ఒక్కొక్కటీ చెరిగిపోతున్నాయి. కోట శ్రీనివాసరావు మరణానికి చెందిన విషాద ఛాయలు ఇంకా సమసిపోకముందే మరో నట శిఖరం నేలకొరిగింది. మహానటి పద్మభూషణ్ బి.సరోజాదేవి(87) కాలం చేశా�
‘కిరీటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. కిరీటీ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అతని రూపంలో ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ హీరో దొరికాడు’ అన్నారు కన్నడ అగ్ర నటుడు శివరాజ్కు�
రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక షెడ్యూల్�
పవన్కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచింది.
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన కోట శ�
Kota Srinivasa Rao | తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను చాలా అరుదుగా వినియోగించేవారు. అదీ విలన్, కమెడియన్ క్యారెక్టర్లకు మాత్రమే మన యాసను వాడేవారు. అయితే తెలంగాణ యాసపై ఆసక్తి పెంచుకున్న కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao).. ఆ పద
అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటైర్టెన్మెంట్స్ యువతారలతో రూపొందిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘VISA - వింటారా సరదాగా’. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఉద్భవ్ రఘు దర్శకునిగా ప�
దీక్షిత్శెట్టి హీరోగా నటిస్తున్న తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. అభిషేక్ ఎమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హెచ్.కె.ప్రకాష్ ని�
జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు దంగల్ భామ ఫాతిమా సనాషేక్. ఆమె మాట్లాడుతూ ‘గతంలో ఓ వ్యక్తి నన్ను ఇబ్బందికరంగా తాకాడు. అతను అసభ్యకరంగా ప్రవర్తించడంతో నాకు సహన�
ఇద్దరు స్నేహితులు కాలప్రయాణంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన వెబ్సిరీస్ ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్కానుంది.