My Baby |కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు అయినా.. డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. తమిళంలో సూపర్హిట్ అయిన డీఎన్ఏ మూవీ.. తెలుగులో మై బేబీ టైటిల్తో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంద
వెండితెరపై తళుకులీనాలని కొందరు నటీమణులు కడుపు కట్టుకొని మరీ.. జీరో సైజ్ మెయింటెయిన్ చేస్తుంటారు. మరికొందరు కాస్మెటిక్ సర్జరీలతో తమ రూపాన్ని మెరుగుపరుచుకుంటారు. అయితే, ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని బహిరంగం�
ముళ్లపూడి మాటలు ముత్యాలు.. వాటిని వెండితెర వాకిలిపై వెదజల్లి బాపు గీసిన రంగవల్లి... ముత్యాలముగ్గు. అవతార లక్ష్యం పూర్తవడంతో వాల్మీకి రామాయణం సీతారాముల ఎడబాటుతో ముగిసింది. ఆ రాములోరికి నమ్మినబంటు అయిన బాప�
బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ గాయాలపాలయ్యారట. ప్రస్తుతం ఈ వార్త బీటౌన్లో ఓ స్థాయిలో హల్చల్ చేస్తున్నది. ప్రస్తుతం ఆయన ‘కింగ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జరిగ�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు, పాటలకు కూడా అద్భుతమైన స్పందన ల�
బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, సయాలీ, టేస్టీ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాత. శనివారం కథానాయిక సయ�
స్వీయ దర్శకత్వంలో ఎస్జే సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కిల్లర్'. శ్రీగోకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతి ఆస్రాని కథానాయిక. పదేళ్ల విరామం తర్వా�
కెరీర్ ఆరంభంలో తెలుగులో విజయాలతో పాటు యువతలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది పంజాబీ భామ రాశీఖన్నా. అయితే గతకొన్నేళ్లుగా ఈ సొగసరికి విజయాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మంచి హిట్ కోసం నిరీక్షిస్తున�
అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం తన 157వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వింటేజ్ చిరంజీవిని ప్రజ
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్' చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పీరియాడిక్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించడంతో విజయ్�
పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్'. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాత. శ్రీలీల కథానాయికగా నటించి�
ప్రముఖ కథానాయిక కియారా అద్వాణీ తల్లయ్యారు. బుధవారం ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు కొద్ది మాసాల క్రితం కియారా అద్వాణీ, నటుడు సిద్ధార
అగ్ర హీరో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్రాజు (90) మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవితేజ నివాసంలో కన్నుమూశారు. రాజగోపాల్రాజుకి ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్దవాడు. రెండో కు
స్వీయ నిర్మాణంలో టీఎన్ఆర్ (టి.నరసింహా రెడ్డి) హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. వెంకట్ వోలాద్రి దర్శకుడు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.