వరుస విజయాలతో తారాపథంలో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఇటీవలే ‘కుబేర’తో భారీ సక్సెస్ను అందుకున్న ఈ భామ తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఆమె ప్రధాన పాత్రలో ‘మైసా’ పేరుతో కొత�
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు రంగం సిద్ధమవుతున్నది. అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ సినిమా తాలూకు పూర్వ నిర్మాణ
నవీన్చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘షోటైం’. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ గరికపాటి నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల కథానాయిక. మంగళవారం ట్రైలర్ను విడుదల చేశా�
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా.. అది రూమర్ అయినా.. క్షణాల్లో వైరల్ అయిపోతున్నది.
‘బిగ్బాస్' ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పరమపద సోపానం’. నాగశివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ మీడియా పతాకంపై గుడిమిట్ట శివప్రసాద్ నిర్మించా�
‘థియేటర్లో సినిమా చూసుకున్నప్పుడు గ్రేట్గా అనిపించింది. నా క్యారెక్టర్కి అద్భుతమైన స్పందన వస్తున్నది. కాంప్లిమెంట్స్ అయితే.. ఇక లెక్కే లేదు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నా
‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే సాగర్ నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని జూలై 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మంచి నటి మాత్రమే కాదు, మంచి మనసున్న అమ్మాయి కూడా. తన సంపాదనలో ఎంతో కొంత చారిటీలకే ఖర్చు చేస్తూవుంటుంది. మల్లేశం, వకీల్సాబ్, పొట్టేల్ చిత్రాల ద్వారా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తిం
సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు తమిళ స్టార్ హీరో సూర్య. అందుకోసం కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు సూర్య. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా సూర్యదేవర నాగవంశీ నిర�
హృదయాన్ని కదిలించే ప్రేమకథా చిత్రాల రూపకల్పన ఇప్పుడు బాగా తగ్గిపోయిందని, అందుకు కాలానుగుణంగా వచ్చిన మార్పులే కారణమని అన్నారు సీనియర్ నటుడు అనుపమ్ఖేర్. ప్రేక్షకులు స్వచ్ఛమైన రొమాంటిక్ స్టోరీని ఆస�
నలభై ఏండ్ల సినీ కెరీర్లో వంద సినిమాల మైలురాయికి చేరువయ్యారు అగ్రనటుడు నాగార్జున. ఈ ప్రయాణంలో ఎన్నో అపూర్వ విజయాలు ఉన్నాయి. ఎవరికీ సాధ్యంకాని రీతిలో క్లాసిక్ చిత్రాలకు చిరునామాగా నిలిచారు.
‘బిగ్బాస్'ఫేం గౌతమ్కృష్ణ, పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సోలో బాయ్'. నవీన్కుమార్ దర్శకుడు. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాత. జూలై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భం�
జన్మతహా మలయాళీ అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ఆమె.. తన తాజా మలయాళ సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రమోషన్స్లో మాట్లాడింది.