‘ప్రతి యుగంలో దీనుల్ని కాపాడేందుకు ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపరంలో సుదర్శనం, కలియుగంలో ‘ది 100’. ఇది రాసిపెట్టుకోండి. ఈ సినిమాకు అంత పవర్ ఉంది. ఇదో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.’ అని హీరో ఆర్
రవితేజ సోదరుడైన రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.
కార్తీక్రాజు, నోయల్, మిస్తీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఎం.పూర్ణానంద్ దర్శకుడు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలు కొందరు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ జూలైతో ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట�
వరుణ్తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో-కొరియన్-హారర్ కామెడీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.‘వీటీ15’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే! ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపిక చరిత్ర సృష్టించగా.. అది నెట్టింట్లో కొత్త చర్చక�
‘కన్నప్ప’ విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు హీరో మంచు విష్ణు. కెరీర్ పరంగా ఆయనకు మరో విజయం ఎంతైనా అవసరం. అందుకే.. తన నెక్ట్స్ సినిమా వైపు దృష్టి సారించారాయన. తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్ ఎంటైర్టెనర్గ�
సినిమాకు ప్రథమార్ధం చాలా ముఖ్యం. ఫస్టాఫ్ బాగుంటే పాస్ మార్కులు వచ్చినట్టే. ఇక ద్వితీయార్ధం కూడా బాగా కుదిరితే ఆ బొమ్మ హిట్టన్నట్టే. సినీ గ్రామర్లో ఇదో సాధారణ సూత్రం. ఇది ఫిల్మ్ట్రేడ్కి కూడా వర్తిస్�
వైవాహిక జీవితంలోని మధురానుభూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు న్యూ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల. రీసెంట్గా నాగచైన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్�
టైప్కాస్ట్ నటీనటులకే పరిశ్రమలో ఎక్కువ గుర్తింపు ఉంటుందని అంటున్నది బాలీవుడ్ ఓల్డ్ అండ్ బోల్డ్ బ్యూటీ నీనా గుప్తా. ఎందుకంటే, తాను ఒకేరకమైన పాత్రలు చేయలేదు కాబట్టే.. సినిమాల్లో అవకాశాలు దక్కడంలేదన�
కార్తీక్రాజు, మిస్తి చక్రవర్తి జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ప్రేమకథా చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఎం.పూర్ణానంద్ దర్శకుడు. జూలై 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జూనియర్'. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు.