Pooja Hegde | కథను నడిపించగల సమర్థుడు కథానాయకుడు. నాయికకు అంత ప్రాధాన్యత ఉండదు. ఎక్కువశాతం ఈ నాయికలు ఆటపాటలకే పరిమితమవుతుంటారు. అతి కొద్ది సందర్భాల్లో కథలో కీలకంగా వాళ్ల పాత్రలుంటాయి. అందుకే నాయిక ప్రధాన చిత్రా�
Cinema | వ్యవస్థలపై గుత్తాధిపత్యం, నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వ కన్ను ఇప్పుడు సినీ రంగంపై పడింది. సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్ 2021 ఆమోదం ద్వారా సినీ పరిశ్రమ స్వేచ్ఛను హరించేందుకు సిద్
Raveena Tandon | తనపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై స్పందించింది బాలీవుడ్ నాయిక రవీనా టాండన్. నటిగా తన ప్రతిభ చూడలేని వారు చేసే విమర్శలను పట్టించుకోనని ఆమె చెప్పింది.
పవన్కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) అనే వర్కింగ్ టైటిల్తో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో సైఫ్అలీఖాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు గత కొద్దిరోజులగా వార్తలొస్తున్నాయి.
తెలుగులో ఒకప్పుడు అగ్ర నాయికగా చెలామణీ అయింది గోవా భామ ఇలియానా. ఆమె ఖాతాలో ఎన్నో హిట్ చిత్రాలున్నాయి. కొంతకాలంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు సోషల్మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటున్నది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అశ్లీలత, అసభ్యత పెచ్చుమీరి పోతున్నదని..ఈ ధోరణి యువతరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’) చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వంశీపైడ�
మలయాళ అగ్ర హీరో మోహన్లాల్ ‘వృషభ’ పేరుతో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టారు. మలయాళం, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో అనువదించి విడుదల చేయబోతున్నారు.
నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ‘సోషల్ వర్కర్స్', ‘కోబలి’ అనే రెండు చిత్రాలను ప్రకటించింది. సోషల్ వర్కర్స్ సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు.
Pooja Hegde | అగ్ర కథానాయిక పూజాహెగ్డేపై ఇటీవల కాలంలో సోషల్మీడియా వేదికగా రూమర్స్ ప్రచారమవుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ హీరోతో ఈ భామ డేటింగ్లో ఉందని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే వాటిని తీవ్రంగా �
Keerthy Suresh | ‘తెలంగాణ యాస ఎలా వచ్చింది? ఇక్కడి భాష నేర్చుకోడానికి కష్టపడ్డావా?’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘నేనేం గుజరాత్ నుంచి రాలేదు! తమిళనాడే కదా? ఈజీగానే వచ్చేసింది’ అంటూ కటాకట్ సమాధానం చెప్పింది ‘దసరా�
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కలిసి నటించే మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య థార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.
అగ్ర కథానాయిక సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏడాదికాలంగా వార్తలొస్తున్నాయి. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించనుందని ప్రచారం జరిగింది.