తెలుగులో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది చెన్నై సొగసరి శృతిహాసన్. ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకుంది.
‘గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు భారీ హిట్ చిత్రాన్ని అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంప
‘ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రల్లోనే కనిపించాను. కానీ ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో మాత్రం చాలా భిన్నమైన రోల్లో కనిపిస్తాను’ అని చెప్పింది మాళవిక నాయర్. ఆమె సంతోష్శోభన్ సరసన కథానాయికగా నటిస్తు
“నిత్యం మనం ఎన్నో మిస్సింగ్ కేసుల్ని చూస్తున్నాం. కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని నివేదికలు కోరిన సందర్భాలున్నాయి. ఈ అంశంపై పరిశోధన చేసి ‘ఉగ్రం’ చిత్రాన్ని తీశాను’ అన్నారు విజయ్ కనకమేడల.
‘రౌడీబాయ్స్' చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫిష్'. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్
Niti Taylor | ప్రముఖ టీవీ నటి నితి టేలర్ తన బాల్యం గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తాను కొన్ని నిమిషాలపాటు చనిపోయి తిరిగి బతికానని చెప్పింది.
‘ఏజెంట్' చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది సాక్షివైద్య. తొలి చిత్రం ద్వారానే పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యం కలిగిన పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. రెబా మోనికా కథానాయిక. ఈ చిత్ర టీజర్ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రతి చిన్�
‘ఉగ్రం’ చిత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని చెప్పింది కథానాయిక మిర్నా మీనన్. అల్లరి నరేష్ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలకానుంది.
స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేమ్ ఫేమస్'. చాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. జూన్ 2న విడుదలకానుంది. ఈ చిత్రంలో ‘మా తోటి మినిమమ్' అనే పాటను గురువారం
రోషన్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘అరంగేట్రం’ శ్రీనివాస్ ప్రభన్ దర్శకుడు. మహేశ్వరి.కె నిర్మాత. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రీ రిలీజ్ వేడుకను �
బాలీవుడ్ నటుడు నవాజుద్దీజ్ సిద్ధిఖీపై కోల్కతాలో కేసు నమోదైంది. ఓ బహుళ జాతి సంస్థ శీతల పానీయానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ విడుదల చేసిన తాజా ప్రకటనలో ఆయన కనిపించారు.
కన్నడంలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న చిత్రంతో కెరీర్ను ఆరంభించిన కన్నడ సొగసరి రష్మిక మందన్న అనతికాలంలోనే తారాపథంలో దూసుకుపోయింది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్పరంగా తాన