అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు లైనప్లో ఉన్నాయి. ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్' చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల
కోలీవుడ్లో ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించిన సినిమా ‘అయోథి’. మతం నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ డ్రామాలో శశికుమార్, ప్రీతి అస్రానీ, యష్పాల్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
భారతీయ సాంస్కృతిక మూలాల్ని దృశ్యమానం చేసే కథలకే పాశ్చాత్య ప్రపంచం పట్టం కడుతున్నదని అన్నారు అగ్ర హీరో రామ్చరణ్. ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్�
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మృణాల్ ఠాకూర్ హృతిక్ రోషన్తో ‘సూపర్ 30’, జాన్ అబ్రహాంతో ‘బాట్లా హౌస్', ఫర్హాన్ అక్తర్కు జోడీగా ‘తూఫాన్' తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుం�
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో బాలీవుడ్ తార భూమి ఫెడ్నేకర్ భాగస్వామి కానున్నది. యూఎన్డీపీ చేపట్టిన స్ట్రాటజిక్ డెవలప్మెంట్ గోల్స్కు తొలి జాతీయ అడ్వకేట్గా ఆమె ఎంపికైంది. పేదరికం, పర్యా�
స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమాల�
తెలుగు చిత్రసీమలో విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్గా పేరు తెచ్చుకున్నారు రాజేశ్ దండా. హాస్య మూవీస్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం సందీప్కిషన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్�
సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన శైలి విషయాల్లో ప్రపంచ దేశాల్లో వైరుధ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి వైరుధ్యాలే ఓ తల్లికి తన పిల్లలను దూరం చేస్తే...తన బిడ్డలను దక్కించుకునేందుకు ఆ దేశ ప్రభుత్వంతో �
సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ తెలుగులో హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘వైరం’. సాయి శివం జంపాన దర్శకుడు. జె. మల్లికార్జున నిర్మాత. ఇటీవల ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు.
Srinidhi Shetty | ‘కేజీఎఫ్' రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలు సాధించిన రికార్డ్ స్థాయి విజయాలు ఆమె కెరీర్ స్థిరపడేలా చేశాయి.
‘కేజీఎఫ్' రెండు భాగాల చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు కన్నడ హీరో యష్. ఈ రెండు సినిమాలు ఆయన ఇమేజ్, కెరీర్పై చెరగని ప్రభావాన్ని వేశాయి. ఇప్పుడు వాటి నుంచి బయటకు రావడమే యష్కు కష్టంగా మారుతున్నద
కథాంశాల ఎంపికలో చాలా సెలెక్టివ్గా వ్యవహరిస్తుంటుంది అగ్ర కథానాయిక నయనతార. ప్రస్తుతం ఆమె షారుఖ్ఖాన్ సరసన ‘జవాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.