రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ హీరో వరుణ్ధావన్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది కృతిసనన్. తన అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాల్ని రియాల్టీషోలో ప్రస్తావించడం మంచి పద్దతి కాదని సున్నితంగా హెచ్చరించింది.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ నిర్మించారు.
సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కేవీ రాజమహి నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి సూరత్ రాంబాబు,కె.బ్రహ్మయ్య ఆచార్య, క�
చిత్రసీమలో కొందరు నాయికలు మూర్తీభవించిన ధైర్యానికి, నమ్మిన విలువల్ని ఆచరించే రాజీలేని తత్వానికి ప్రతీకలుగా కనిపిస్తారు. వారి దృష్టిలో జీవితమంటే నిత్యం గెలవాల్సిన యుద్ధం.
Holi Greetings | బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు, నూతన దంపతులు అయిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వివాహం జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తవడం, ఇవ�
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
నాయిక ప్రధాన చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయిక విద్యా బాలన్. ఆమె నటించిన ‘కహానీ’, ‘శకుంతలా దేవి’, ‘షేర్ని’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.