గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్ సంయుక్త నిర్మాణంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్
సమాజంలోని ప్రతి ఒక్కరికి విద్యాఫలాలు అందాలని, అందుకు గురువులు మార్గదర్శనం చేయాలనే సామాజికాంశంతో రూపొందిన ‘సార్' చిత్రం చక్కటి ఆదరణ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
విన్ను మద్దిపాటి, స్మిరిత రాణిబోర, కాలకేయ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న చిత్రం ‘గ్రంథాలయం’. సాయిశివన్ జంపాన దర్శకుడు. ఎస్.వైష్ణవి నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
K Vishwanath | సినిమా అనే గుడిలో నేను ఒక పూజారిని.. ఎప్పుడూ దేవుడికి నైవేద్యం పెట్టినంత అందంగా ఒక సినిమా తీయాలి అని చెబుతూ ఉండేవాడు కళాతపస్వి కే విశ్వనాథ్. అలాంటి అద్భుతమైన దర్శకుడు కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలు లా�