Raveena Tandon | ఒకప్పుడు రవీనా టాండన్, అక్షయ్ కుమార్ది బాలీవుడ్లో హిట్పెయిర్. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి.
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రణీత.. ఇప్పుడు మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నది. ఈమధ్యే, మలయాళ సినిమాకు సంతకం చేసింది. క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం కచ్చితమైన నిర్ణయం తీసుకునే �
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది సిద్ధు నటిస్తున్న 8వ సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నటి రాఖీ సావంత్ భర్త అదిల్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నాడని పోలీసులకు రాఖీ ఫిర్యాదు చేసింది. ఇటీవలే పెండ్లి చేసుకున్నట్లు వీరు ప్రకటించారు.
తెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్య�
తెలుగు తెరపై అజరామరమైన చిత్రాలను రూపొందించిన దిగ్ధర్శకుడు కళాతపస్వి కె .విశ్వనాథ్కు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం నుంచి హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శ�
గత కొన్ని రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కే.విశ్వనాథ్ గురు వారం రాత్రి తుది శ్వాస విడవటం బాధాకరమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అన్నారు.
కాశీనాథుని విశ్వనాథ్ ఆయన అసలు పేరు.. కళాతపస్వి మారుపేరు. గ్లామర్ దుమారంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన సరికొత్త గ్రామరు నేర్పారు. సంగీతనాట్యాలకు పట్టం కట్టారు.
‘థియేటర్లో రిలీజ్ అవుతున్న నా తొలి చిత్రమిది. ప్రీమియర్స్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అని అన్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్'.
ప్రముఖ నేపథ్య గాయని చిత్ర ఆలపించిన ‘శ్రీరాముడా.. కృష్ణుడా.. ఈశ్వరుడా’ అనే పాట రికార్డింగ్తో నూతన చిత్రం ‘ఊహకు అందనిది’ ప్రారంభమైంది. ఎం.నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు.
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైఖేల్ ప్రధాన పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని జీకే స్టూడియోస్ తెలిపింది.
కథలోని బలాన్ని మరింత పెంచేది నటీనటులే. ఎంతమంది పేరున్న నటీనటులు ఉంటే ఆ చిత్రం అంత క్రేజ్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీకి ఇలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాల కథానాయకుడు చేతన్ మద్దినేని తాజాగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి కిషోర్ దర్శకత్వంలో చేతన్ మద్దినేని ఈ చిత్రాన్ని నిర్మిస్�