అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ తెలుగులో తొలిసారి వెబ్సిరీస్లో నటిస్తున్నట్లు తెలిసింది. ‘విశాఖ’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్కు సుధీర్వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
అది పినిశెట్టి హీరోగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్'. మడోన్నా సెబాస్టియన్ కథానాయిక. జెనూస్ మొహమద్ దర్శకుడు. వి.ఆనంద్ప్రసాద్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.
సాధారణంగా సినిమాలు తెల్లవారు జామున లేదా ఉదయం ఆటలతో మొదలవుతాయి. కానీ అందుకు భిన్నంగా శర్వానంద్ తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5: 49 నిమిషాలకు ప్రీమియర్ షోలతో ప్రార�
తరుణ్భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవ�
‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఈషా’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రి�
‘ది గర్ల్ఫ్రెండ్' సినిమా నటిగా రష్మికలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆమెను ప్రధానంగా చేసుకొని బలమైన కథలతో సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని మేకర్స్కి కలిగించిన సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్'.
సాయిచరణ్, ఉషశ్రీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకుడు. క్రాంతి ప్రసాద్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శనివారం ప్రీరిలీజ్ ఈవె�
సొంతిల్లు ఓ కల. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా, కెపాసిటీని బట్టి ఆ కలను సాకారం చేసుకుంటూవుంటారు జనం. అలాగే మన కపూర్ కపుల్ రణబీర్-అలియా తమ కెపాసిటీని బట్టి ఇల్లు కట్టేసుకున్నారు. దాని విలువ అక్షరాలా 350క�
నవీన్చంద్ర, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్'. సంజీవ్ మేగోటి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకు�
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్లో ఆత్మాభిమానం కాస్త ఎక్కువే. ఒక స్త్రీగా స్త్రీత్వాన్ని అమితంగా గౌరవిస్తుందామె. రీసెంట్గా ముంబై వేదికగా జరిగిన ‘వీ ది విమెన్ ఆసియా’ కార్యక్రమంలో జాన్వీ మాట్లాడిన మా
అగ్ర నటుడు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి దాదాపు 300కోట్లకుపైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత�
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో సావిత్రి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫాండేషన్' ఛైర్మన్ సంజయ్కిషోర్ నిర్వహణల�
కథల ఎంపికలో చాలా కచ్చితంగా ఉంటానని అంటున్నది బాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్. ప్రేక్షకులు తనపై ఎంతో నమ్మకం ఉంచారనీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమనీ చెబుతున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్�