రవితేజ కథానాయకుడిగా ఆధ్యాత్మిక, కుటుంబ భావోద్వేగాల కలబోతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత ఏడాదిగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో మూవీపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది.
‘ఇందులో నా పాత్ర పేరు ‘పార్వతి’. కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్లే వ్యక్తిత్వం ఆమెది. వేద విద్యార్థిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టేది. కథలో కీలకమైన పాత్ర. పార్వతి తీసుకొ
డా.పి.యష్మన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రప్పన్'. సోనాలీ కథానాయిక. ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రం జూలై 24న థియేట్రికల్ రిలీజ్ కానున్నది.
ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్రావు, కిశోర్ గుండాల నిర్మాతలు. పోస్ట్ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వ
‘నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. ఇన్నేళ్లలో ఒక్క తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాను. ఏ ఇండస్ట్రీలో కూడా నాకు మచ్చలేదు. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు.
అనీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించిన సోషియో ఫాంటసీ వెబ్సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’. భీమగాని శ్రీవర్ధన్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నది.
‘ ‘శివ’ సినిమా చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. కానీ అనుకోకుండా హీరో అయ్యాను. దర్శకుడ్ని కావాలనుకున్న నా కల ఇన్నాళ్లకు ‘మకుటం’ రూపంలో నిజమైంది. ఇది సూపర్గుడ్వారి 99వ సినిమా.
మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా ప్రాజెక్ట్ ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకుడు. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరింది. ఈ క్ర
దేశవ్యాప్తంగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రాల్లో ఎన్టీఆర్ ‘డ్రాగన్' ఒకటి. ‘కేజీఎఫ్' ఫేం ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇండియా లెవల్లో భారీ అంచనాలే �
అగ్ర హీరోలు వెంకటేశ్, కల్యాణ్రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఈ నెల 22న లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ని అనిల్ రావిపూడి స్టార్ట్ చేయన
తమిళ సినీదిగ్గజం కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా భాగ్యరాజ్ సాధించిన విజయాలు అనితరసాధ్యాలనే చెప్పాలి. 75 చిత్ర�
నీళ్ల మాఫియా గురించి చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో గూఢచారి థ్రిల్లర్గా రూపొందిన ‘సర్దార్' చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించింది.
స్వీయ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘రాపో23’ వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.