లేడీ పవర్స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకొని బాలీవుడ్లోనూ పాగా వేసింది. బాలీవుడ్ రామాయణ్తో పాటు ఆమిర్ఖాన�
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
కథకు ప్రాధాన్యతనిచ్చి, ఆ కథలో తన పాత్ర పరిధి ఎంత ఉన్నా.. నటించే జెన్యూన్ హీరోలు నేటికాలంలో లేరని నటి తాప్సీ అన్నారు. ఇటీవలే బాలీవుడ్లో హీరోల ఆధిపత్య ధోరణి, అభద్రతాభావంపై తాప్సీ హాట్ హాట్ కామెంట్లు చేశ�
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు తారాలోకం తరలివచ్చింది. ఉప ముఖ్యమంత్రి మల్ల�
అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ఓ వ్యాపారవేత్తతో పెళ్లిపీటలెక్కబోతున్నదని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిని ఆమె వ్యక్తిగత టీమ్ ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడు
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏప్రిల్ 26, 27న రాష్ట్రస్థాయి కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైలాబ్బాబు శనివారం వెల్లడించారు.
ఇప్పుడు సినీ నిర్మాణం అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. కొత్త ఆర్టిస్టులతో ఓ చిన్న సినిమా తీయాలన్నా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సిందే. అలాంటిది కేవలం 33 వేలతో సినిమా తీసి చూపించారు బాలీవుడ్ దర్శకుడు రా�
‘బేబీ జాన్'తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ సినిమా ఫెయిల్యూర్గా నిలిచినా ఈ భామ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా కీర్తి సురేష్ బాలీవుడ్లో మరో బంపరాఫర్ను దక్కించుకుంది.
రామ్చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. పాటలు మొదలు ప్రచార చిత్రాలు సోషల్మీడియాలో ట్రెండ్ని సృష్టించాయి. బుచ్చ
వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇండియన్-కొరియన్ నేపథ్యాలతో క్రాస్ కల్చరల్ బ్లెండ్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇందులో వ�
‘ఇంట గెలిచి.. రచ్చ గెలవాలి’ అంటారు. కానీ, తమ విషయంలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నదని అస్సాం నటి సుకన్య బోరువా వాపోతున్నది. తాము బయట గుర్తింపు దక్కించుకున్నా.. స్వదేశంలో మాత్రం నిరాధరణే లభిస్తున్నదని ఆవేదన వ�
రణ్వీర్సింగ్ నటించిన ‘ధురంధర్-2’ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తొలిభాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘ధురంధర�
ఆది నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ ‘బుల్లెట్ రెడ్డి’. మేఘ, హనిక కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. గురువారం ఈ సినిమా ప్రెస్మీట్ని హైదరాబాద్లో నిర�
కెన్ కరునాస్, అనిష్మ అనిల్కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘యూత్' అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది