ఏం తప్పు చేశానని ప్రభుత్వం, పోలీసులు వేధిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను అసెంబ్లీ నక్సలైట్ అంటున్నారని.. పాలకవర్గాన్ని ప్రశ్నించేందుకు, ప్రజా సమస్యల కో
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఖాతా నుంచి విశాఖ ఇండస్ట్రీస్కు దాదాపు రూ.69 కోట్ల నిధుల బదలాయింపుపై సీఐడీ విచారణ జరుపుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో కోట్ల రూపాయల భారీ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ డిస్ట్రిక్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్ర
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీకి కీలక సూచనలు చేసింది. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబసభ్యుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేది
తిరుమల పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు.
మరొకసారి బెట్టింగ్ యాప్స్కు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమోషన్లు చేయబోనని సీఐడీ అధికారుల ఎదుట నటుడు విజయ్ దేవరకొండ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రమోషన్ విషయంలో తన టీం సరిగ్గ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సొంత నిబంధనల ప్రకారం అకౌంట్ నిర్వహించేందుకు అనుమతించాలని బ్యాంకుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి గుర్తించి ఇద్దరు అధీకృత అధికారుల వివరాలను త
హెచ్సీఏ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల నియామకంపై సీఐడీకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఏ ఫహీమ్ సోమవారం ఫిర్యాదు చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక హెచ్సీఐ నిబంధనలక�
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్ట్ అయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్, హెచ్సీఏ వ్యవహారంలో సీఐడీ చర్యలు చేపట్టింది. జగన్మోహన్రావుతో పాటు మరో వ్యక్తిని సీఐడీ అరెస్టు చ�