తిరుమల పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు.
మరొకసారి బెట్టింగ్ యాప్స్కు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమోషన్లు చేయబోనని సీఐడీ అధికారుల ఎదుట నటుడు విజయ్ దేవరకొండ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రమోషన్ విషయంలో తన టీం సరిగ్గ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సొంత నిబంధనల ప్రకారం అకౌంట్ నిర్వహించేందుకు అనుమతించాలని బ్యాంకుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి గుర్తించి ఇద్దరు అధీకృత అధికారుల వివరాలను త
హెచ్సీఏ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల నియామకంపై సీఐడీకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఏ ఫహీమ్ సోమవారం ఫిర్యాదు చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక హెచ్సీఐ నిబంధనలక�
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్ట్ అయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్, హెచ్సీఏ వ్యవహారంలో సీఐడీ చర్యలు చేపట్టింది. జగన్మోహన్రావుతో పాటు మరో వ్యక్తిని సీఐడీ అరెస్టు చ�
Ram Gopal Varma | టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) రేపు గుంటూరులో సీఐడీ విచారణకు హాజరు కాలేనని సీఐడీకి సమాచారమందించాడు. సారీ మూవీ ప్రమోషన్స్లో ఉండటం వల్ల కారణంగా విచారణకు హాజరుకాలేనని తెలిపాడు వర్మ. ఈ న
Ponzi Scheme | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.6వేలకోట్ల పోంజీ కుంభకోణం సెగ క్రికెటర్లను తాకింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల వద్ద నుంచి రూ.6వేలకోట్లు జమ చేసిన బీజెడ్ గ్రూప్ చీఫ్ భూపేంద్ర సింగ్ ఝాలాను ఇప్పటికే
బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో భారీ కుంభకోణం బయటపడింది. ఉత్తర గుజరాత్లోని సబర్కాంత జిల్లాలో 6,000 కోట్ల పోంజీ స్కామ్ వెలుగుచూసినట్టు సీఐడీ ప్రకటించింది. ఈ కుంభకోణ ప్రధాన నిందితుడు బీజేపీ నేత అని, అతను ప