భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిలో వంట కోసం నిల్వ ఉంచిన కర్రల్లో ఐదు అడుగుల నాగు పాము బుసలు కొడుతూ పైకి లేచింది.
లెవన్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట పల్నాడు జిల్లాలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జూనియర్ కేటగిరిలో తెలంగాణ క్రీడాకారులు రెండో స్థానం సాధించారు.
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టీబీ అలర్ట్ ఇండియా వారి ఆధ్వర్యంలో బుధవారం క్ష�
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర శనివారం వైభవంగా నిర్వహించారు.
తెలంగాణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం ఆధ్వర్యంలో శనివారం అసోసియేషన్ సభ్యులు రామచంద్రమూర్తి 80వ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జ్యోతి ఆశ్రమానికి రూ.10 వేల విలువైన నిత్యావసర స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విభాగంలో గ్రేడ్ వన్ మేనేజర్గా పాల్వంచ ఎల్పీజీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ ఉత్తమ సేవా పురస్�
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ వృక్ష మిత్రుడిగానే కాకుండా సమాజ సేవలో తాను సైతం అంటూ చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జయరామ్ తనయుడు చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ ఎందరికో ఆదర్శంగా నిల�
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని చుంచుపల్లి మండలంలో విజయవంతం చేయాలని ఎంపీడీఓ సీహెచ్ సుభాషిని సిబ్బందికి సూచించారు. గురువారం చుంచుపల్లి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారుల సమావేశంలో ఆమె మా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ములుగుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం దాత, కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన సందీప్ బ్యాగులు పంపిణీ చేశారు.
రేషన్ కార్డు ద్వారా అన్ని రకాల నిత్యవసర వస్తువులను అందజేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్. కె. నగర్ గ్రామం నందుగల కమ్మ సత్రంలో మండల డిప్యూటీ తాసీల్ద
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, డైట్ బిల్లులు రూ.8,600 కోట్లు వెంటనే చెల్లించాలని, లేకపోతే సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (డీఎస్ఎఫ్ఐ
జ్ఞాన వ్యాప్తితోనే సమాజంలో మానవతా విలువలు పెంపొందించవచ్చని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ రామవరం అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు. పెనగడప పంచాయతీలోని గౌతంపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పాఠశాల స్థాయ�
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసులు ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, ఉమా ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు �