తెలంగాణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం ఆధ్వర్యంలో శనివారం అసోసియేషన్ సభ్యులు రామచంద్రమూర్తి 80వ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జ్యోతి ఆశ్రమానికి రూ.10 వేల విలువైన నిత్యావసర స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విభాగంలో గ్రేడ్ వన్ మేనేజర్గా పాల్వంచ ఎల్పీజీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ ఉత్తమ సేవా పురస్�
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ వృక్ష మిత్రుడిగానే కాకుండా సమాజ సేవలో తాను సైతం అంటూ చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జయరామ్ తనయుడు చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ ఎందరికో ఆదర్శంగా నిల�
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని చుంచుపల్లి మండలంలో విజయవంతం చేయాలని ఎంపీడీఓ సీహెచ్ సుభాషిని సిబ్బందికి సూచించారు. గురువారం చుంచుపల్లి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారుల సమావేశంలో ఆమె మా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ములుగుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం దాత, కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన సందీప్ బ్యాగులు పంపిణీ చేశారు.
రేషన్ కార్డు ద్వారా అన్ని రకాల నిత్యవసర వస్తువులను అందజేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్. కె. నగర్ గ్రామం నందుగల కమ్మ సత్రంలో మండల డిప్యూటీ తాసీల్ద
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, డైట్ బిల్లులు రూ.8,600 కోట్లు వెంటనే చెల్లించాలని, లేకపోతే సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (డీఎస్ఎఫ్ఐ
జ్ఞాన వ్యాప్తితోనే సమాజంలో మానవతా విలువలు పెంపొందించవచ్చని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ రామవరం అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు. పెనగడప పంచాయతీలోని గౌతంపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పాఠశాల స్థాయ�
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసులు ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, ఉమా ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు �
కాంగ్రెస్ ముహూర్త పూర్వకంగా ప్రజలకు హామీలు ఇచ్చి గద్దె ఎక్కింది. అయితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు.
భధ్రాద్రి జిల్లాలో నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్ట్కు ఇక్కడి రైతులు భూములిస్తే వారికి నీళ్లిందివ్వకుండా వేరే ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ భద్రాద్
మద్యం సేవించి లారీలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంక్లైన్ లారీ యూనియన