చుంచుపల్లి మండలంలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయినట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మండలంలోని పింఛన్ లబ్ధిదారుల వివరాల ధ్రువీకర�
రామవరం బ్రిడ్జి నుంచి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వెంట వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు, వాకర్స్ అధికారులను, ఎమ్మెల్యేను కోరుతున్నారు. రామాలయం నుండి విద్యానగర్ కాలనీ, చుంచ
చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికుల్లో భయాందోళనకు దారితీసింది. గ్రామంలోని రామాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై రాత్రి సుమారు 10:30 గంటల సమ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువ బాక్సర్లు రాష్ట్రస్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటి పలు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. హైదరాబాద్లోని గౌలిపురాలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన అండర్-15 రాష్ట
చుంచుపల్లి మండలంలో చోటుచేసుకున్న భూ వివాద ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఓ ఒంటరి మహిళ భూమిలో అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్తో దున్ను�
చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. వర్షాకాలం �
రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ రావిచెట్టు బుధవారం తెల్లవారుజామున వచ్చిన గాలి దుమారానికి కొమ్మ విరిగి విద్యుత్ తీగలపై, అలాగే సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ షెడ్లపై పడటంత
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల "ఖేతి బచావో అభియాన్" కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలోని అంబేద్కర్ నగర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉద్యాన పంటల రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ శుభవార్త అందించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు "డ�
తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఓ వడ్రంగి మృతి చెందిన ఘటన చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలకు ప్రకారం..
అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని కొత్తగూడెం సహకార సంఘం చైర్మన్ మండే వీర హనుమంతరావు అన్నారు. శుక్రవారం
అకాల వర్షాల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. బుధవారం చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ స
చుంచుపల్లి మండల పరిధిలోని పెనుబల్లి గ్రామ పంచాయతీ వద్ద గోధుం వాగులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సిద్ధల వెంకన్న ఎడ్లబండిపై ఇసుక తీసుకురావడానికి వాగులోకి వెళ్లగా, నీటితో నిండిపోయిన ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో షీ టీం, ఏహెచ్టీయూ, భరోసా ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా