చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామం నాయకులగూడెంలో గత మూడు రోజులుగా పెద్దమ్మ తల్లి జాతర భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాం�
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ (బాదావత్ తండా)లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్..
చుంచుపల్లి మండలంలోని పెనగడప పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రోడ్లపైనే కొనుగోలు చేపట్టేందుకు
రుద్రంపూర్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్ప�
రహదారి ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ ప్రాణ రక్షణ చర్యలు అందించాలనే లక్ష్యంతో కొత్తగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అరైవ్-అలైవ్ రహదారి భద్రత వారోత్సవాలు స్థానిక రవాణ�
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్�
ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలని డీఎస్పీ ఆదినారాయణ అన్నారు. డ్రగ్స్, అవినీతి నిరోధంపై చుంచుపల్లి మండలం రామ్ నగర్లోని ఎస్ ఆర్ డీ జీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానిక
జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాం�
కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట
తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్- విద్యానగర్, కొత్తగూడెం ఆధ్వర్యంలో సోమవారం సభ్యులు జీఎంవీ ప్రసాదరావు, దండమూడి ధర్మారావు ఆర్థిక సహకారంతో విద్యానగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 కు సుమారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సామాజిక సేవకురాలు కంచె సంకీర్తన పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యుత్ కార్యాలయంలో ఏఈ నరసింహారావు ఆధ్వర్యంలో లైన్మ్యాన్ దివాస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ రంగంలో ప్రాణాలకు తెగించి నిరంతరం సేవలు అ�
వెంకటేష్ ఖని పంచాయతీ పరిధిలోని సెవెన్ ఇంక్లైన్ గుట్టపై ఘనంగా శ్రీ భూనీల సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కల్యాణ క్రతువు భక్తులను విశేషంగా ఆక�
చుంచుపల్లి మండలంలోని పెనగడప చండ్రుకుంట గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం పాఠశాలను మూసివేశారు. పాఠశాలను మూసివేయడంతో ఆ గ్రామం నుండి సుమారు పది మంది పిల్లలు అదే విధంగా పక్క గ్రామమైన మర్రిగూడెం నుండి..
నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పులిగంటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు మంగళవారం సంఘ సభ్యులత�