భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సామాజిక సేవకురాలు కంచె సంకీర్తన పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యుత్ కార్యాలయంలో ఏఈ నరసింహారావు ఆధ్వర్యంలో లైన్మ్యాన్ దివాస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ రంగంలో ప్రాణాలకు తెగించి నిరంతరం సేవలు అ�
వెంకటేష్ ఖని పంచాయతీ పరిధిలోని సెవెన్ ఇంక్లైన్ గుట్టపై ఘనంగా శ్రీ భూనీల సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కల్యాణ క్రతువు భక్తులను విశేషంగా ఆక�
చుంచుపల్లి మండలంలోని పెనగడప చండ్రుకుంట గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం పాఠశాలను మూసివేశారు. పాఠశాలను మూసివేయడంతో ఆ గ్రామం నుండి సుమారు పది మంది పిల్లలు అదే విధంగా పక్క గ్రామమైన మర్రిగూడెం నుండి..
నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పులిగంటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు మంగళవారం సంఘ సభ్యులత�
రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోవత్సవాల్లో భాగంగా సోమవారం చుంచుపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై డీటీఓ భూషిత్రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 26వ తేదీన నిర్వహించే 77వ రాజ్యాంగ అమలు దినోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని అంబేద్కర్ యువసేన సభ్యులు కోరారు. ర్యాలీ గౌతమ్పూర్ అంబేద్కర్ సెంటర్ నుండి రుద్రంపూర్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహిస్తున్న�
టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా గురువారం జూలూరుపాడు టీబీ యూనిట్ పెనగడప పీహెచ్సీ రుద్రంపూర్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ నేహా అమ్రిన్ అధ్యక్షతన టీబీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కా
ఎన్నికల నియమావళికి లోబడి అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ తెలిపారు. శనివారం చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ బైపాస్ సెంటర్ నందు చుంచుపల్లి సీ
చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం, ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ ఆదివాసుల నివాస ప్రాంతమైన మర్రిగూడెంను మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తమ ఉపాధ్యాయ
చుంచుపల్లి మండల 1వ అధ్యక్షుడిగా ముత్యాల రాజేశ్, చుంచుపల్లి మండల 2వ అధ్యక్షుడిగా గూడెల్లి యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేగ కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిలో వంట కోసం నిల్వ ఉంచిన కర్రల్లో ఐదు అడుగుల నాగు పాము బుసలు కొడుతూ పైకి లేచింది.
లెవన్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట పల్నాడు జిల్లాలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జూనియర్ కేటగిరిలో తెలంగాణ క్రీడాకారులు రెండో స్థానం సాధించారు.