నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పులిగంటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు మంగళవారం సంఘ సభ్యులత�
రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోవత్సవాల్లో భాగంగా సోమవారం చుంచుపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై డీటీఓ భూషిత్రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 26వ తేదీన నిర్వహించే 77వ రాజ్యాంగ అమలు దినోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని అంబేద్కర్ యువసేన సభ్యులు కోరారు. ర్యాలీ గౌతమ్పూర్ అంబేద్కర్ సెంటర్ నుండి రుద్రంపూర్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహిస్తున్న�
టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా గురువారం జూలూరుపాడు టీబీ యూనిట్ పెనగడప పీహెచ్సీ రుద్రంపూర్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ నేహా అమ్రిన్ అధ్యక్షతన టీబీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కా
ఎన్నికల నియమావళికి లోబడి అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ తెలిపారు. శనివారం చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ బైపాస్ సెంటర్ నందు చుంచుపల్లి సీ
చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం, ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ ఆదివాసుల నివాస ప్రాంతమైన మర్రిగూడెంను మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తమ ఉపాధ్యాయ
చుంచుపల్లి మండల 1వ అధ్యక్షుడిగా ముత్యాల రాజేశ్, చుంచుపల్లి మండల 2వ అధ్యక్షుడిగా గూడెల్లి యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేగ కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన సరుకులు నిల్వ ఉంచే గదిలో వంట కోసం నిల్వ ఉంచిన కర్రల్లో ఐదు అడుగుల నాగు పాము బుసలు కొడుతూ పైకి లేచింది.
లెవన్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట పల్నాడు జిల్లాలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జూనియర్ కేటగిరిలో తెలంగాణ క్రీడాకారులు రెండో స్థానం సాధించారు.
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టీబీ అలర్ట్ ఇండియా వారి ఆధ్వర్యంలో బుధవారం క్ష�
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర శనివారం వైభవంగా నిర్వహించారు.
తెలంగాణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం ఆధ్వర్యంలో శనివారం అసోసియేషన్ సభ్యులు రామచంద్రమూర్తి 80వ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జ్యోతి ఆశ్రమానికి రూ.10 వేల విలువైన నిత్యావసర స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విభాగంలో గ్రేడ్ వన్ మేనేజర్గా పాల్వంచ ఎల్పీజీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ ఉత్తమ సేవా పురస్�