చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38)...
గౌతమ్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓలు పద్మ, ఈశ్వరి, శివలీల, మస్తాన్ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సపావత్ కళ్�
ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి అవసరాలను గుర్తించి సేవలు అందించాలని ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అధికారులకు సూచించారు. స�
2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 538 మార్కులు సాధించి టేకులపల్లి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని సాగంటి హర్షితకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్-కొత్తగూడెం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి కాలినడకన బయల్దేరిన రామ భక్తులకు చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా మందిరంలో శనివారం అన్నదానం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పల్లెపాడు �
ఆషాఢ మాసం సందర్భంగా గౌతంపూర్లోని శ్రీ కనకదుర్గ చంద్రమౌలీశ్వర దేవాలయంలో వేంచేసిన కనకదుర్గమ్మ అమ్మవారు శుక్రవారం శాకాంబరి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి�
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామం నందు బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చుంచుపల్లి సెక్టర్ సూపర్వైజర్ సీత మంగమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ సమక్షంలో తల్లిపాల విశిష
చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామ పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు ఎర్ర చెరువు, చిట్యాల కుంట చెరువుల నుండి వర్షపు నీరు తూముల షట్టర్లు దెబ్బతినడంతో వృథాగా పోతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నార�
తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్, విద్యానగర్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఆధ్వర్యంలో సోమవారం చుంచుపల్లి మండలం రూప్ల తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాందాస్ తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబ�
చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై జడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారుల నుండి వివరణ కోరుతూ జిల్లా శాఖల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపా�
చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశం మండల స్పెషల్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ సుభాషిని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జడ్పీ సీఈఓ నాగలక్ష్మి,
తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ కుమార్ మిత్రులు ఎస్.రఘురాం, లలిత (USA) ఆర్థిక సహకారంతో గరిమెళ్లపాడు, చండ్రుకుంట పాఠశాలల్లోని 75 మంది గిరిజన విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువై
చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ పంచాయతీలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాస్టర్ ఈ.కె. (ఎక్కిరాల కృష్ణమాచార్య) జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 100 గ్రామాల్లో 100 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున�
రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో సుమారు రూ.71 లక్షల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్ఎల్) ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర�
గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల కోసం కొందరు యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గంజాయి అక�