పాధ్యాయులు ఉత్తమ సామాజిక నిర్మాతలని, దేశ అభివృద్ధికి పునాది వేసే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల్లో ఇంటి పేరు ముందు, వెనుక ఉండడం, పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, వయస్సులో తేడాలు వంటి చిన్నపాటి లోపాలపై ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చుంచుపల్లి తాసీల్దార్
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అండర్–13, 15 సబ్ జూనియర్స్ సాఫ్ట్బాల్ అంతర్జిల్లా పోటీలకు క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం నిర్వహించినట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ నిర్వాహకులు త�
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ బైపాస్ వద్ద రై�
రైతులకు ఎరువుల బుకింగ్ను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Framework for Fertilizer Sale (FFS) విధానం చుంచుపల్లి మండల రైతులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మండల మ్యాపింగ్ సర్వర్లో పూర్తికాక పోవడంతో...
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకు వినియోగించే నీటిలో బల్లి పడిన ఘటనను నిరసిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి ఎస్కే ఫైవ్ దాదాపై అలాగే 27వ డివిజన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే నీటి ట్యాంకులో బల్లి పడినప్పటికీ అదే నీటితో వంట చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఎప్పటిలాగే మ�
చుంచుపల్లి మండల పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులోని సుమన్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థ�
చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ బాదావత్ తండా గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతుండటాన్ని జీర్ణించుకోలేకనే కొందరు తనపై దొంగ బిల్లులు, దొంగ పంపు కనెక్షన్లంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సర్పం�
చుంచుపల్లి మండలం చండ్రుకుంట గ్రామానికి ఓ వ్యక్తి సోమవారం అడవిలోకి వెళ్లిన సమయంలో ఎలుగుబంటి దాడి చేయడంతో గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనగడప అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప సెక్షన్ సత్తెంపే
విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. చుంచుపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ�
దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహించాలని చుంచుపల్లి మండల విద్యాధికారిణి నీరజ అన్నారు. మంగళవారం జీహెచ్ఎస్ బాబూక్య�
చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్ స్కూల్, ములుగుగూడెం స్కూల్ లో చదువుకునే పిల్లలకు ఎస్కే.అబ్దుల్ బాషిత్, గౌరీ శంకర్, దుర్గా ప్రసాద్ సహకారంతో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జరప్ల బ�
చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38)...