చుంచుపల్లి మండలంలోని త్రీ ఇంక్లైన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గీతం ప్రవళిక భర్త రాజీవ్ గాంధీపై శుక్రవారం రాత్రి దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచ్ గెలుపునకు కృషి
రాబోయే ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం అలాగే ఈ-రోల్ మ్యాపింగ్ పురోగతి మెరుగుదల లక్ష్యంగా చుంచుపల్లి మండల స్థాయి రాజకీయ పార్టీల సమావేశాన్ని తాసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశం ఈఆర్ఓ క�
ఎండాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలో ప్రతి గురువారం నిర్వహించే వారాంత సంత ఈసారి వెలవెలబోయింది. సాధారణంగా మధ్యాహ్నం నుండే రద్దీగా ఉండే సంతలో ఈసారి సాయంత్రం ఐదున్నర గంట�
చేయూత పథకం కింద పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న సిబిఎస్ లైవ్ పెన్షన్ అథెంటిఫికేషన్ ప్రక్రియ మంగళవారం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష�
చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధికి చెందిన ఎస్ఆర్టీ ఏరియా ప్రజలు సోమవారం ప్రజావాణిలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సుమారు 50 మంది బాధితులు జిల్లా కలెక్టర్�
చుంచుపల్లి మండలంలో పీఆర్ రకానికి చెందిన వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారికంగా ప్రభుత్వం పీఆర్ రకాల ధాన్యానికి తరుగు తీసుకోవాలనే నిబంధన ఎక్కడా లేకపోయినా, మిల్లర్లు – అధి�
చుంచుపల్లి మండలం పెనగడప– రాంపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజులుగా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ విమర్శించారు. బీఆర్ఎ�
చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై వచ్చిన వార్తా కథనంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైతుల నుండి తారం బదులుగా నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు, క్వింటాకు ఐదు కేజీల త�
చుంచుపల్లి మండల ప్రజా పరిషత్ 2023-2024 సంవత్సరానికి గాను ఎంపీపీ నిధుల ద్వారా పీఎఫ్ఎంఎస్ పద్ధతిలో మంజూరైన బోర్వెల్ (మోటార్తో సహా) ఎన్ కె నగర్ పంచాయతీ పరిధిలోని చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో..
చుంచుపల్లి మండలంలోని పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎఫ్ఏక్యూ (ఫెయిర్ అవరేజ్ క్వాలిటీ) విధానం కారణంగా ధాన్యం కొనుగోళ్లు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తేమ శాతం 17
రైతులు పండించిన ప్రతి పంటను ఎలాంటి తరుగు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చుం�
చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామం నాయకులగూడెంలో గత మూడు రోజులుగా పెద్దమ్మ తల్లి జాతర భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాం�
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ (బాదావత్ తండా)లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్..
చుంచుపల్లి మండలంలోని పెనగడప పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రోడ్లపైనే కొనుగోలు చేపట్టేందుకు
రుద్రంపూర్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్ప�