కాంగ్రెస్ ముహూర్త పూర్వకంగా ప్రజలకు హామీలు ఇచ్చి గద్దె ఎక్కింది. అయితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు.
భధ్రాద్రి జిల్లాలో నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్ట్కు ఇక్కడి రైతులు భూములిస్తే వారికి నీళ్లిందివ్వకుండా వేరే ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ భద్రాద్
మద్యం సేవించి లారీలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంక్లైన్ లారీ యూనియన
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మహిళా రక్షణ చట్టాలపై చుంచుపల్లి మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల జీవీ మాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి గురువారం షీ టీమ్ అవగాహన క
సింగరేణి కార్పొరేట్ ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బాస్కెట్ బాల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోచ్లు జాన్సన్ డేవిడ్, జబ్�
అవకాశం ఉన్న ప్రతి స్టేట్ బ్యాంక్లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని ఎస్బీఐ కొత్తగూడెం రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. రుద్రంపూర్లోని ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో గురువారం ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేసి మ
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీయొద్దని సొసైటీ నిర్వాహాకులకు చెప్పినట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లితండాలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. వర్షాలు వస్తే తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం మండలంలోని పెనగ�
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని రాంపురం, అంబేద్కర్నగర్ పంచాయతీలకు చెందిన సుమారు 120 మంది రైతులు తా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ మాయాబజార్ గ్రామవాసులు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.