పిఎసిఎస్ కొత్తగూడెం సంఘ పరిధిలోని చుంచుపల్లి మండల సంఘ కార్యాలయంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవ
వానాకాలం సాగు కీలక దశలో ఉన్న సమయంలో చుంచుపల్లి మండల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీని యాప్ ఆధారిత బుకింగ్ విధానంలో అమలు చేస్తున్నప్పటికీ, చుంచుపల్లి మండలాన�
వలస గ్రామాల ప్రజలు, ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా జీకే ఓసి విస్తరణలో భాగంగా నైన్ ఇంక్లైన్ కాలనీ వాసులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎస్ ఐ ఆర్ లో భాగంగా సింగరేణి 9వ ఇంక్లైన్ పరిధి నుండి గతంలో పునరావాసం పొందిన ఓటర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తాసీల్దార్ నాగరాజు తెలిపారు. మండలంలోని మొత్తం 39,547 మంది ఓటర్లలో 27,500 మంది ఓటర్లకు ఎన్యూ�
హైదరాబాద్ ప్రాంతీయ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కార్యాలయానికి చెందిన ప్రజారోగ్య నిపుణుడు డా.వరుణ్ విజయ్ గైకి గురువారం చుంచుపల్లి మండలం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దన్బాద్–2 ఆరోగ్య కేంద్రాన్ని..
చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం కొత్తగూడెం ఆర్డీఓ, ఈఆర్వో మధు ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల బలోపేతానికి అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సంఘం అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు అన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్
ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ కొనసాగుతున్న వేళ చుంచుపల్లి మండలంలో పలువురు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 2026 ఓటరు జాబితాలో పేర్లు ఉండి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖకు చెందిన డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామవరం–ఎస్సీబీ నగర్ ప్రాంతంలో బేతానియా
చుంచుపల్లి మండలం రాంపురం పరిధిలోని పెద్ద చెరువులో తూము షట్టర్లు దెబ్బతినడంతో వర్షపు నీరు నిల్వ కాకుండా దిగువకు వెళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు
చుంచుపల్లి మండలంలోని ఐకేపీ కార్యాలయంలో సెర్ప్ దివ్యాంగుల సమ్మిళిత అభివృద్ధి ఆధ్వర్యంలో శనివారం హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ పీడీ వ�
వర్షాకాలం ప్రారంభమైన వేళ చెరువుల్లో నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో చెరువుల తూముల షట్టర్లు పాడైపోయినా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర
చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టి విద్యార్థుల చేరికలపై అవగాహన కల్పించారు. ఈ కార్య�
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ రైతు వేదికలో "రైతు ముంగిట్లో విత్తన మేళా" కార్యక్రమం ఆ
రాష్ట్రంలో వాహనదారులపై మరోసారి అదనపు ఆర్థిక భారం పడనున్నట్లు రవాణా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీవో నెం.60 అమలుకు సంబంధించి మూడు నెలల క్రితం లారీ యజమానుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రిఫ్�