చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను నిరసిస్తూ ఆ వార్డు ఓటర్లు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చే
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరలేపింది.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ నెల 11
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, కడప జి�
చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 200 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేస
చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్ లో మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అతడు డల్లాస్ లో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. సోమవారం గుండెపోటుత�
పంచాయతీ ఎన్నికలు తుది అం కానికి చేరాయి. బుధవారం ఐదు మండలా ల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు పోలింగ్ జరగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్త�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి వరుస కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో అక్కడ మనుగడ లేదని ఈ నిర
కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని నిందించి లబ్ధి పొందాలని అనుకోవడం సిగ్గుచేటని, ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు తక్షణమే మానుకోవాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్న�
చౌటుప్పల్ మాజీ సర్పంచ్, సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ కార్యదర్శి వర్గ సభ్యుడు చింతల భూపాల్ రెడ్డి మరణం కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు తీరని లోటని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మం
రాష్ట్రంలో కొత్తగా 1500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ఎనర్జీ సిస్టం (బెస్) పవర్ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వీటిలో మహేశ్వరంలో 750 మెగావాట్లు, చౌటుప్పల్లో 750 మెగావాట్ల ప్లాం�
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్లోని ఊరచెర్వు నిండి అలుగు పారుతోం ది. అలుగు నీరు సమీపంలోని వినాయక నగర్ కాలనీలోని ఇండ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో కా�
Telangana | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో తన ప్లాట్ను అమ్ముకోవడానికి ఓ వ్యక్తి పెట్టిన లక్కీ డ్రాలో 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. కేవలం రూ.500 పెట్టి లక్కీ డ్రాలో పాల్గొంటే 16 లక్షల రూపాయల విలువైన ప�