విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మొబైల్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ డీఈ మల్లికార్జున్ అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర�
Road Accident | చౌటుప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ ఏఎస్పీ ప్రసాద్ మృతిచెందారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) సమీపంలోని జైకేసారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జైకేసారంలో ఉన్న సార్ లాబ్స్ కెమికల్ పరిశ్రమలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వత ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయ�
Yadadri : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఉన్న ఎస్ఆర్ రసాయన పరిశ్రమ (SR Chemical Factory)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
విద్యార్థి దశలోనే బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహిళ సాధికారత అభివృద్ధి కేంద్రం వారి సహకారంతో వి�
ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ రావు
అన్నారు. బుధవారం చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎల్లగిరిలో శుక్రవారం రాత్రి వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్�
గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు బండారు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో వృత్తి�
చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలో నూతనంగా ఎ�
బీసీ పొలిటికల్ జేఏసీ చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల కన్వీనర్గా తంగడపల్లి గ్రామానికి చెందిన గట్టు మొగులయ్య ముదిరాజ్ ఎన్నికయ్యారు. మొగులయ్యకు బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్
విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని విద్యుత్ శాఖ డివిజన్ ఇంజినీర్ డీఎస్ మల్లికార్జున్ అన్నారు. చౌటుప్పల్ డివిజన్ కార్యాలయం ముందు మధ్యాహ్నా భోజన విరామ సమయంలో చేపట్�
Pregnant Woman | చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.