చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో ఆదివారం రాత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం అయ్యింది. గ్రామానికి చెందిన నందగిరి రమేశ్ మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన..
చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్గా మోదుగాల పావని రమేశ్ గౌడ్, వైస్ చైర్మన్గా గోసిక వినయ్ ఎన్నికయ్యారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించార�
Rajagopal Reddy | చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచ�
Reacter Blast | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి పరిధిలోని బృందావన్ కెమికల్ కంపెనీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది. దాంతో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. సమీప ఇళ్లలోని వస్తువులు కిందిపడ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ద్రోహానికి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థి పస్తం మల్లమ్మ బలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆద�
చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను నిరసిస్తూ ఆ వార్డు ఓటర్లు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చే
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరలేపింది.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ నెల 11
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, కడప జి�
చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 200 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేస
చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్ లో మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అతడు డల్లాస్ లో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. సోమవారం గుండెపోటుత�
పంచాయతీ ఎన్నికలు తుది అం కానికి చేరాయి. బుధవారం ఐదు మండలా ల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు పోలింగ్ జరగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్త�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి వరుస కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో అక్కడ మనుగడ లేదని ఈ నిర