కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్లోని ఊరచెర్వు నిండి అలుగు పారుతోం ది. అలుగు నీరు సమీపంలోని వినాయక నగర్ కాలనీలోని ఇండ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో కా�
Telangana | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో తన ప్లాట్ను అమ్ముకోవడానికి ఓ వ్యక్తి పెట్టిన లక్కీ డ్రాలో 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. కేవలం రూ.500 పెట్టి లక్కీ డ్రాలో పాల్గొంటే 16 లక్షల రూపాయల విలువైన ప�
అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ అగ్నిమాపక స్టేషన్ ఆఫీసర్ శివాజీ అన్నారు. బుధవారం చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్, శ్రీ మేధా జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదాల�
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం గుండా వెళ్లే హైవేపై సోమవారం మూడో రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగింది. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు శనివారం నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో
Real Estate | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రియల్ వ్యాపారం ఢమాల్ అయింది. దీంతో అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేదేమీ లేక ఒకరు తన సింగిల్ రూమ్ను లక్కీ డ్రా వేశాడు.
Choutuppal | చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద కెమికల్ ట్యాంకర్ మంగళవారం రాత్రి బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడ రసాయన పరిశ్రమలోకి కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకరు అదుపు తప్పి రెండుకార్లను ఢీకొట్టి�
ఈ నెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట నిర్వహించే ట్రిపుల్ ఆర్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
దుర్గామాత మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సీఐ మన్మధ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. http://policeportal.tspolice.gov.in/index.htm కు లాగిన్ అయి వివరాలను నమోదు చేసుకుని పోలీసులకు సహకరించాల�
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. ఉత్తరభాగంలోని పలుచోట్ల కేంద్రం రూపొందించిన అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఇప్�
రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని లక్కారం ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో బాధిత రైతులతో
రీజనల్ రింగ్రోడ్డులో భూముల సేకరణపై బాధిత రైతులు మరోసారి భగ్గుమన్నారు. రెండు ఏండ్ల నుంచి ఉత్తర భాగం రైతులు జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను కూడా ముట్టడించారు. అన్ని పార్�
రీజినల్ రింగ్ రోడ్డు భూ భాదితులు మరోసారి భగ్గుమన్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన�