చివ్వెంల మండలం మోదిన్పురం శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ శనివారం తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన మంద బలంతో తెచ్చిన లేబర్ కోడ్లను తిప్పి కొట్టేందుకు జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్�
పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాప
రైతులు నూతన వ్యవసాయ విధానంపై దృష్టి సాధించాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ గోబీనాథ్, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. సోమవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భ�
జీలుగతో పంటలకు సేంద్రీయ పోషకాలు అందుతాయని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ద్వారా రైతులకు సులభంగా ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతాయని చివ్వెంల మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఐలాపురం, తిరుమలగ
మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండలం వల్లభపురంలోని జగన్ మాత రైస్ ఇండస్ట్రీస్, దురాజ్పల్లి నవరత్న రైస్ ఇండస్ట్రీస
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టల్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రయుక్త శ్రీ నృసింహ జయంతి సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి లతో ఆదివారం రా�
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో కొలువైన ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చకిలం కృష్ణ�
ధరణిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది కాదని, భూ భారతిలో అవకాశం ఉందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం భూ భారతితో రైతుల సమస్యలన్నీ తీరిపోత�
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ ఉమా మహేశ్వర స్వామికి చైత్రమాస శివరాత్రి సందర్భంగా శనివారం ఘనంగా రుద్రాభిష�
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు భూక్య నాగూనాయక్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని మొగ్గయ్యగూడ�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రంలో రోడ్డుపై ధాన్యం సంచులు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు.
ధాన్యం కొనే దాక రోడ్డు దిగే ప్రసక్తే లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల �
పోరాటాలు తమకు కొత్త కాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.