సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
చివ్వెంల: అప్పటిదాకా కండ్ల ముందు ఆడుకొని అల్లారి ముద్దుగా చూసుకున్న చిన్న కొడుకు అంతలోనె అనంత లోకాల కు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఏవరితరం కాలేదు. ఈ విషాధకర ఘటన మం డలంలోని