సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల మండల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉమా మహేశ్వర ఆలయంలో శుక్రవారం ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు.
పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ముందస్తు అరెస్టులు ఇంకెన్నాళ్లని మాజీ సర్పంచుల ఫోరమ్ చివ్వేంల (Chivvemla) మండల అధ్యక్షుడు జులకంటి సుధాకర్ రెడ్డి అన్నారు.
Azaharuddin | సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం గ్రామానికి చెందిన అజహరుద్దీన్కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రదానం చేశారు.
మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం అని చివ్వెంల ఎంపిడిఓ సంతోశ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండమీది చందుపట్లలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేద్రాన్ని ఆయన�
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి.
వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం చివ్వేంల మండల పరిధిలోని గాయంవారిగూడెంలో పంట పొలాలను పరిశీలించారు. వరి పంటలొ అగ్గితెగులు, సుడిదోమ, కంప�
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో ఈ యాసంగి సీజన్లో 24,150 ఎకరాల్లో వరి సాగు చేశారు. అందులో ఇప్పటికే సుమారుగా 1,500 ఎకరాల్లో వరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎస్సారెస్పి ద�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్
సాధారణంగా సెప్టెంబర్ నుంచి జనవరి నెలల మధ్య మంచు కురుస్తూ ఉంటుంది. సంక్రాంతి తర్వాత వాతారణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ దీనికి భిన్నంగా మార్చి నెలలోనూ కొన్ని ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేస్తున్న
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
చివ్వెంల: అప్పటిదాకా కండ్ల ముందు ఆడుకొని అల్లారి ముద్దుగా చూసుకున్న చిన్న కొడుకు అంతలోనె అనంత లోకాల కు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఏవరితరం కాలేదు. ఈ విషాధకర ఘటన మం డలంలోని