తొమ్మిదేళ్ల క్రితం వరకూ ఆ పల్లె అనాథలా కనిపించింది. గ్రామస్తులు సమస్యల పరిష్కారానికి అనేకసార్లు ఉద్యమించినప్పటికీ అప్పటి పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆ ఊరు ఊరంతా కదం తొక్కింది
మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో గురువారం సాయంత్రం బోల్తా పడిన కారులో గంజాయి లభించిన విషయం విదితమే. అయితే 104 కిలోల గంజాయి పట్టుబడిందని దాని విలువ రూ.20.18 లక్షలు ఉంటుందని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు.
Minister Jagadish Reddy | మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటుపట్ల ప్రజలు విసుగెత్తిపోతున�
Gutha Sukhender Reddy | చిట్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1969-70 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన మిత్రులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖే
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెలిమినేడు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది.
చిట్యాల పోలీస్స్టేషన్ను శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించడంతోపాటు సిబ్బంది పనితీరు, కేసుల పురోగతి వివరాలను ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు.
Chityala | చిట్యాల (Chityala) మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని పెద్దకాపర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోవడంతో మంటలు అంటుకున్నాయి.
ప్రజా సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పని చేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండల కేం ద్రంలోని క్యాంపు కార్యాలయం, జడల్పేట జీపీ ఆవరణలో 26 మందికి, టేకుమట్ల మండల�
Toddy tapper | చిట్యాల మండలంలో విషాదం చోటుసుకుంది. మండలంలోని వెలిమినేడులో పిడుగుపాటుకు గీతకార్మికుడు (Toddy tapper) మృతిచెందాడు. గ్రామానికి చెందిన అంతటి శివకుమార్
BOB | వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో నగదు అపహరణ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. కనిపించకుండా పోయిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ వాహనాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద గుర్తించారు.
Traffic Jam | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని
చిట్యాల:పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని ఎంపీపీ దావు వినోదా, జెడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు వరికోల్పల్లి గ్రామానికి చెందిన