మూసీ నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన �
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో గల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు (ఆదివారం) స్వామ�
అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు సాటి పూర్వ విద్యార్థి మిత్రులు.
కూతురు కులాంతర వివాహం చేసుకుందని పురుగుల మందు తాగిన తండ్రి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల పరిధిలో జరుగుతున్న ఓ బాల్యవివాహాన్ని పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలిలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామంలో బాల్య వివాహం జరుగ
హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో 108 అంబులెన్స్ (Ambulance) చోరీ చేసి ఓ దొంగ హల్చల్ చేశాడు. హయత్నగర్లోని ఓ దవాఖాన వద్ద ఆపి ఉన్న 108 అంబులెన్స్ను చోరీ చేసి పరారయ్యాడో దొంగ.
సిమెంటు లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాలలో 65వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు నుంచి సిమెం�
చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేను శుక్రవారం ఉద యం ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్మేశాయి. ఏం జరిగిందో తెలియని భయానక పరిస్థితి. పక్కనే శ్రీపతి ల్యాబ్ నుంచి ఆ పొగలు కమ్ముకొస్తున�
హైదరాబాద్లోని మాదాపూర్లో కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అతివేగంతో దూసుకొచ్చి కారు రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచె�
వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం చోటుచేసుకుంది. కిష్టాపురం వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తండ్రీ, కూతురు మరణించారు.
ప్రభుత్వం కుల సంఘాలకు చేయూత నందిస్తుందని శాసన మండి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. చిట్యాలలో రూ.20 లక్షలతో యాదవ సంఘం భవనం, రూ.20 లక్షలతో గౌడ సంఘం భవనం, రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో ఎ�
సీఎం కేసీఆర్ పాలనలో సహకార రంగం బలోపేతమైందని, రైతులు సహకార సంఘాల్లో సభ్యత్వం పొంది రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.