Road accident | ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ ముందున్న కార్మికుల వ్యాన్ను ఢీకొట్టడం దాని ముందున్న ద్విచక్రవాహనం, కారును ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగును ‘ఆపరేషన్ గజ’తో అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు, సిబ్బంది రెండు రోజులుగా చేసిన ప్రయత్న�
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొన్నది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందిన ఘటన గుడిపాల రామాపురంలో జరిగింది. బుధవారం గ్రామానికి చెందిన వెంకటేశ్-సెల్వి దంపతులు పొలంలో పనులు చేస్తుండగా, ఒ�
Tomato | ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన టమాటలతో సామాన్యుడు ఇబ్బందుల పాలవుతున్నా.. రైతుల కండ్లలో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రైతు కేవలం 45 రోజుల్లో రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడ
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట�
సుధీర్బాబు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్ అనేది ఉపశీర్షిక. జానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. సుధీర్బాబు బాబు జన్మదినం సందర్భంగా ఫస్ట్ ట్రిగ్గర్ వ
ACB Raids | ఏపీలోని అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు (AC Raids) పంజా విసురుతున్నారు. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళలకు గురవుతున్నారు.
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏపీలోని చిత్తూరు జిల్లాలో నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. దీంతో జనం ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం అని తెలుసుకొని భయాందోళనలకు గురయ్యార�