Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని వలసపల్లెలో పొట్టేలు అనుకుని మనిషి తలను నరికాడో వ్యక్తి. వలసపల్లెలో పశువుల పండుగ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఎల్లమ్మ గుడి వద్ద పొట్టేలు�
చిత్తూరు జిల్లాకు చెందిన మహిళకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగా ణ): సినీ నటుడు సోనూసూద్ మరోసారి దాతృత్వాన్ని చాటుకొన్నారు. ఏపీలోని చిత్తూ రు జిల్లా గుడుపల్లి మండలం అత
అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెద్ద పంజాని మండలం పెనుగొలకల గ్రామంలో విషాదం నింపింది. అడవిలో కట్టెల సేకరణకు వెళ్లిన బంగారప్ప(45) అనే వ్యక్తిపై ఏనుగ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్థితులను చక్కదిద్ధేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చి�