ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహేశ్, లోకేశ్ అనే ఇద్దరు అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు.
అమరావతి : ఓ నాలుగేండ్ల చిన్నారి ఆడుకుంటూ తప్పిపోయింది. అదృశ్యమైన ఆ పసిపాప దట్టమైన అడవిలో 40 గంటల పాటు ఉండిపోయింది. పోలీసుల విస్తృత తనిఖీల తర్వాత బాలిక ఆచూకీ లభ్యమైంది. దీంతో అటు పోలీసులు, ఇటు ప
జ్వరం వచ్చిన ఓ విద్యార్థి తరగతి గదిలోనే పడుకున్నాడని కోపంగించిన ఓ అధ్యాపకుడు.. సదరు విద్యార్థిని కొట్టాడు. దాంతో విద్యార్థి తల డెస్క్కు తగిలి అపస్మారకంలో...
చిత్తూరు: పెళ్లి పేరుతో ముగ్గురు మహిళలను ఓ వ్యక్తి మోసం చేశాడు. వరకట్నం కోసం వేధించి దొరికిపోయాడు. దాంతో ఆ మోసగాడి బండారం బయటపడింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ నాయకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేస�