ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహేశ్, లోకేశ్ అనే ఇద్దరు అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు.
అమరావతి : ఓ నాలుగేండ్ల చిన్నారి ఆడుకుంటూ తప్పిపోయింది. అదృశ్యమైన ఆ పసిపాప దట్టమైన అడవిలో 40 గంటల పాటు ఉండిపోయింది. పోలీసుల విస్తృత తనిఖీల తర్వాత బాలిక ఆచూకీ లభ్యమైంది. దీంతో అటు పోలీసులు, ఇటు ప