ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నా డని భర్తను భార్య హత్య చేసి కట్టుకున్న వాడి బైకుపైనే నిందితులతో కలిసి పారిపోయింది.
భారతదేశ సైన్స్, టెక్నాలజీ రంగాలు, ప్రపంచ దౌత్యపరంగా గణనీయమైన పురోగతి సాధిస్తున్న ప్రస్తుత రోజుల్లోనూ వ్యవసాయానికి నీళ్లను అందించడం సాధ్యంకాని కలగానే మిగిలిపోయింది.
Suicide attempt | ఏపీలో ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో అత్త, అల్లుడు దుర్మరణం చెందగా భార్య, కూతురు పరిస్థితి విషమంగా ఉంది.
Jammu Firing | జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అమరుడయ్యారు.
Elephant attack | ఏపీలోని అటవీ సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. ఏనుగుల దాడిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉండడంతో రైతులు,గ్రామస్థులు బలి అవుతున్నారు.