ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2014లో
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి రా�
సైరా నరసింహరెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. చిరంజీవి R
వరుస సినిమాలతో తీరక లేకుండా ఉండేలా షెడ్యూల్ సెట్ చేసుకున్నాడు టాలీవుడ్ (Tollywood) అగ్రహీరో చిరంజీవి (Chiranjeevi). చిరంజీవికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆచార్యలో ఓ పాట చిత్రీక�
సినీనటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి (48) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుప్రతిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడి
టాలీవుడ్ (TOLLYWOOD) డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) సీటీమార్ సినిమాతో మళ్లీ ట్రాక్ పైకి వచ్చాడు. ఇంతకీ విషయమేంటంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సంపత్ నంది సినిమా చేయబోతుండటం.
నటుడిగా,రచయితగా ఉత్తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన భార్య ఈ రోజు క్యాన్సర్ కారణంగా కన్నుమూసారు. కొద్ది రోజులుగా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్
సందీప్కిషన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 17న విడుదలకానుంది. ఆదివారం ఈ చిత్ర ట్
Sai dharam Tej Accident | యాక్సిడెంట్లో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మూడు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడే ఆయన్ను చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. మెగా ఫ్యామిలీని పర�
మెగా హీరో సాయి తేజ్ కేబుల్ బ్రిడ్జిపై తాను నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ నుండి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స కోసం ముందుగా మాదాపూర్లోని మెడికవర�
అభిమానుల వెండితెర దేవుళ్లు సినిమా తారలు. ఆ తెర వేల్పులకూ ఓ ఇలవేల్పు ఉంటాడు. చాలా సందర్భాల్లో ఆ దేవుడు వినాయకుడే అయి ఉంటాడు. బాలీవుడ్ బృందానికైతే.. ముంబయిలోని గణేశ్ టెంపుల్ నిత్య దర్శనీయ స్థలం. అమితాబ్ �
‘బహుముఖప్రజ్ఞాశాలిగా ఆది పినిశెట్టి చిత్రసీమలో రాణిస్తున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో క్రీడా నేపథ్య కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని ఆలరించాయి. ఆ జాబితాలో ఈ సినిమా నిలవాలి’ అని అన్న�
అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే ఇచ్చారు మన పెద్దలు. గురువుని దైవంగా పూజించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 05 న గురు పూజోత్సవ ద�