ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆచార్య కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. అన్నింటికి మించి అపజయం ఎరుగని దర్శకుడు క
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ కుర్రాడు అయిపోయాడు. ఈయన మరోసారి గెటప్ మార్చేసాడు. నిన్నటి వరకు కాస్త గుబురు గడ్డంతో కనిపించిన చిరు.. ఇప్పుడు స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. ఆచార్య షూటింగ్ పూర్తైపోవడంతో ఇ�
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు కమిట్ అయిన పవర్ స్టార్.. అందులో రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తు�
నారప్ప..రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్తో ప్రదర్శించబడుతున్న సినిమా. చాలా కాలం తర్వాత వెంకటేశ్ లోని మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించిన చిత్రం నారప్ప.
అగ్ర నటుడు చిరంజీవికి ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. గతంలో ఆయన చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానుల్ని మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ మరోమారు ద్విపాత్రాభినయానికి సిద్ధమవ�
యముడు పాత్ర అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి అలనాటి అగ్రహీరోలతో పోటీ పడి నటించారు.
ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్ని ప్రకృతి కాపాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి హితవు పలికారు. నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి ఆయనకు
సాధారణంగా రీమేక్ సినిమాలు చేసేటప్పుడు రెండు రకాలుంటాయి. కేవలం థీమ్ తీసుకుని మన అభిరుచికి తగ్గట్టు కథలో మార్పులు చేసుకోవడం.. లేదంటే ఉన్నదున్నట్టు దించేయడం.
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన కథానాయకుడు శ్రీకాంత్. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు శ్రీక
గోడకు కొట్టిన బంతి.. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మణిశర్మ. ఈయన పని అయిపోయింది.. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలో ఉండాల్సిందే.. స్టార్ హీరోలు ఈయన వైపు చూడరు.. కుర్ర సంగీత దర్శకుల ధాటికి మణిశర్మ తట�
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్ సమర్పణలో నిరంజన్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసి�
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి పదవి నుంచి.. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డికి తన ట్వి�
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు రాజకీయ నాయకులతో కూడా మంచి సంబంధాలున్నాయి. తమ సినిమాలు తాము చేసుకుంటూనే..పొలిటికల్ గానూ బాగానే రిలేషన్ మెయింటేన్ చేస్తుంటారు.