అక్టోబర్ 10 ‘మా’ ఎన్నికల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నాం 2గం.లకు పూర్తి కానుంది. ఈ రోజు ఉదయాన్నే మంచు విష్ణు ప్యాన�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు జోరుగా ప్రచారాలు చేసుకోగా, ఇక ఈ
శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు ఎంతో మంది హీరోలను వెండితెరకు పరిచయం చేశారు. తన దర్శకత్వంలో తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది సూపర్ స్టార్ యాక్టర్స్ పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన
వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా మారిన క్రిష్ తెరకెక్కించిన తాజా చిత్రం కొండ పొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను ఆధారంగా చేసుకుని వైష్ణవ్, రకుల్ జోడీగా క్రి�
Maa elections | మా ఎన్నికలు ప్రశాంతంగా జరగడం అనేది జరగని పని. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా.. అక్కడ ఉన్న సభ్యులు ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోవడానికి సహకరించరు అనేది బయట జరుగుతున్న వాదన. మీడియా ముందు�
చిరంజీవి Vs అల్లు అర్జున్ | కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలు దాదాపు 20 వరకు విడుదల తేదీ కోసం �
మెగాస్టార్ చిరంజీవి ( mega star chiranjeevi )తో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( puri jagannadh ) సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఈ కాంబినేషన్ కలిసినట్టే కలిసి చాలాసార్లు దూరం అయిపోయింది. నిజాన�
MAA elections | మా ఎన్నికలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అక్టోబర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు ప్రకాశ్ రాజ్ ( Prakash Raj ) , మంచు విష్ణు ( Manchu vishnu ) ఇతర మూవీ ఆర్టిస్ట్స్ �
మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచాడు. ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న చిరు రీసెంట్గా గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రానికి రీమేక్గా ర�
Tollywood) యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మోహన్ రాజా అండ్ టీం హైదరాబాద్ కు రాగానే మ్యూజిక్ సెషన్స్ ను మొదలుపెట్టింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాలలో రాక్షసుడు ఒకటి. ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ చిత్రాల తరువాత చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో కె.ఎస్.రామారావు నిర్మించిన ‘రాక్ష�
పద్మ శ్రీ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజమండ్రి (Rajahmundry) లో ఆయన విగ్రహాన్ని సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు.
ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్న చిరంజీవి అక్టోబర్ 1న రాజమండ్రికి పయనం కానున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వార
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరికలేకుండా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే వీటిలో ఇపుడు బాబీ సినిమా గురించే ఓ ఆసక్తికర వార్త ఫిలి�