కాలగణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు మన రుషులు. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. నిజానికి రాశి చక్రంలో దక్షిణాయనం ముందుగా వస్తుంది.
మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్యకాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జునుడిని హెచ్చరిస్తూ ‘భోగాల్లో కాని, ఐశ్వర్యంపై కాని అమితమైన ఆసక్తి కలిగిన వారు, వాటికి స
భాగవత నవమ స్కంధానికి లక్షణం ‘ఈశాను కథలు’. ఇందులో సూర్య, చంద్రుల వంశాల విస్తృత వర్ణన ద్వారా భగవదవతారాలు, భక్తుల చరిత్రలూ అచ్చంగా ముచ్చటింపబడినాయి! సూర్యచంద్రులు లోకంలో నిష్కామ కర్మయోగానికి నిఖార్సైన- నిల
ప్రతి మనిషీ మనశ్శాంతిని కోరుకుంటాడు. అందుకోసం పలు మార్గాలను అన్వేషిస్తుంటాడు. కానీ, ‘మనశ్శాంతికి మూలం మనోనిగ్రహం కలిగి ఉండటమే’ అని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘మనోనిగ్రహం లేనివాని బుద్ధి తప్పుదారి ప�
హజ్ యాత్ర సమానత్వానికి ప్రతీక. రాజు-సేవకుడు, ధనిక- పేద తేడాలు ఇక్కడ ఉండవు. అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే. వేసుకునే దుస్తుల రంగు ఒకటే.. తెలుపు! నినాదం ఒకటే.. ‘అల్లాహు అక్బర్'. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర
ఒక జెన్ గురువు శిష్యులతో కలసి నదిలో స్నానం చేయటానికి వెళ్లాడు. స్నానం చేసి బయటికి వచ్చాక గురువు నడుస్తున్నప్పుడు ఆయన చుట్టూ శిష్యులు చేరారు.
ఒక శిష్యుడు ‘జ్ఞానం పొందటానికి నేను ఏమి చెయ్యాలి?’ అని అడిగాడ
ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఒక యువకుడు ఒత్తిడికి గురయ్యాడు. స్నేహితులందరూ తనను చూసి నవ్వుతున్నారని, ఎగతాళి చేస్తున్నారని, తన గురించే మాట్లాడుకుంటున్నారని తల్లితో చెప్పి బాధపడసాగాడు. తల్లి నవ్వి ‘అమాయకు�
పూర్వం ఖట్వాంగుడనే చక్రవర్తి సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్నంతా పాలించేవాడు. రాక్షసుల చేతిలో ఓడిపోయిన దేవేంద్రాది దేవతలు ఖట్వాంగుడి సాయం కోరారు. ఆయన దేవలోకానికి వెళ్లి దానవులను ఎదిరించి,
లోకంలోని మిగతా ప్రాణులతో పోలిస్తే.. మనిషి భిన్నంగా ఉంటాడు. విభిన్నంగా ఆలోచిస్తాడు. వినూత్నంగా వ్యవహరిస్తాడు. తన అవసరాల కోసమే సృష్టి అంతా జరిగిందనీ, అన్నిటికీ తనే మూలమని భావిస్తాడు. శస్ర్తాలు, శాస్ర్తాలూ త
‘అయ్యో! నా తండ్రీ! అప్పుడే నీకు నూరేండ్లు నిండాయా నాయనా!’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టుకింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున ఏడుస్తున�
సకల సౌకర్యాలున్న అద్దె ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే దానిపై పెంచుకున్న వ్యామోహం వల్ల ప్రాణం విలవిల్లాడుతుంది. శరీరం కూడా అలాంటిదే! కానీ, ఎప్పటికైనా దాన్ని వదిలిపెట్టక తప్పదు.
పూర్వం ఒక దేశంలో కరువొచ్చింది. తినడానికి కూడా ఏమీ దొరకని రోజులు దాపురించాయి. ఆకలికి ప్రాణం పోయే పరిస్థితిలో ఒక పండితుడు దారివెంట నడుస్తున్నాడు. అదే దారిలో ఓ రాయిపై కూర్చొని శనగలు తింటున్న బాటసారిని గమని�