ఒక ఆశ్రమంలో గురువు, గురుపత్ని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. గురుపత్నికి ఓ అనుమానం వచ్చి ‘స్వామీ ఈ లోకంలో ప్రశాంతంగా జీవించేవారు ఎవరు?’ అని భర్తను అడిగింది. దానికి ఆయన ‘నీ దృష్టిలో ఎవరు ప్రశాంతంగా ఉంటు�
త్యాగయ్య జీవిత చరిత్రను ఆయన శిష్యులు వాలాఝీపేట వేంకటరమణ భాగవతార్, కృష్ణస్వామి భాగవతార్ లోకానికి అందించారు. వీరిద్దరు తండ్రీ కొడుకులు. త్యాగయ్య జీవితం మొదటి భాగంలోని విశేషాలు తండ్రి రాయగా, రెండవ భాగంల�
‘వాయుర్వావ సంవర్గో’ వాయువే చిట్టచివరి ఆశ్రయం. సంవర్గం అంటే అన్నిటినీ తనలో విలీనం చేసుకోవడం. ఛాందోగ్య ఉపనిషత్తులో కింది వృత్తాంతం కనిపిస్తుంది. మహావృష రాజ్యాన్ని పాలించే జానశ్రుతి మహారాజు ఎన్నో అన్నదాన
ఆశించినంత పంట రాకపోవడంతో ఓ రైతు మానసిక అశాంతికి గురయ్యాడు. తన భర్త ఆందోళన పడుతున్నాడని ఆ రైతు భార్య గుర్తించింది. అయ్యప్ప మాల ధరించి నలభై రోజుల మండల దీక్ష చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని సలహా ఇచ్చింది.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) సతీమణి హజ్రత్ ఆయిషా (రజి) దగ్గరికి ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను వెంటపెట్టుకొని వచ్చింది. ఎన్నో రోజులుగా పస్తులున్నామని తన ఆకలి బాధను తెలియజేసిందా మహిళ. ఆ సమయానికి ఆయిషా (రజి) ఇం�
మనిషి తరించాలంటే మూడు రుణాలు తీర్చుకోవాలంటుంది శాస్త్రం. అవే దేవ, పితృ, రుషి రుణాలు. దేవతలను ఆరాధించడం అంటే యజ్ఞయాగాదులు, జపతపాదులు చేయడం ద్వారా దేవరుణం తీరుతుంది. అలాగే వేద శాస్ర్తాల అధ్యయనంతో రుషి రుణం �
విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఒక యువకుడు వ్యాపారం చేయాలనుకున్నాడు. అదే విషయం తండ్రికి చెప్పాడు. వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని రోజులపాటు కొడుకును గుడికి వెళ్లమన్నాడు తండ్రి. రోజూ దేవుడికి కొ�
వర్తమానం భవిష్యత్కు పునాది. యుక్తవయసులో చేసే సావాసాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలవాట్లు పొరపాట్లుగా మారి జీవితాన్ని తీర్చిదిద్దుకోకుండా దెబ్బతీస్తాయి. బలం ఉంది కదా అని యవ్వనంలో కన్నూమిన్నూ కానక�
ఒక భక్తుడు కొండ మీద ఉన్న గుడికి వెళ్లాలని గ్రామం నుంచి బయల్దేరాడు. దారిలో అతనికి ఓ యువకుడు తారసపడ్డాడు. తీవ్ర నిరాశగా కనిపించిన యువకుడితో ‘ఎందుకిలా ఉన్నావు?’ అని ప్రశ్నించాడు భక్తుడు. అతను తన కష్టాలన్నీ భ