ప్రాచీన భారత చరిత్రను అవగాహన చేసుకోవడం కష్టం. కానీ, అసాధ్యం కాదు. చరిత్రను కేవలం తేదీలు, దస్తావేజులు, విసుగెత్తించే ఘట్టాలతో గాకుండా సామాన్య జనంలో సైతం వేల ఏండ్లుగా సజీవంగా నిలిచే మహా కావ్యాలుగా (రామాయణం, �
సమాజంలో ఏ మార్పులు జరిగినా అవి పిల్లలపై ప్రభావం చూపుతాయి. పేదరికం, సామాజిక వివక్షల వల్ల మొదట నష్టపోయేది పిల్లలే. పెద్దలు గ్రహించినంతగా పిల్లలు లోతు గ్రహించలేరు. అయినా, తమకున్న అవగాహన మేరలో పిల్లలే రాసిన ర
త్యాగయ్య జీవిత చరిత్రను ఆయన శిష్యులు వాలాఝీపేట వేంకటరమణ భాగవతార్, కృష్ణస్వామి భాగవతార్ లోకానికి అందించారు. వీరిద్దరు తండ్రీ కొడుకులు. త్యాగయ్య జీవితం మొదటి భాగంలోని విశేషాలు తండ్రి రాయగా, రెండవ భాగంల�
ఒక ఉపాధ్యాయుడికి మరో ఊరికి బదిలీ అవుతుంది. కుటుంబంతో కొత్త ఊరికి చేరుకుంటాడు. తన పన్నెండేండ్ల కూతురును అదే పాఠశాలలో చేర్పించాడు. ఇంటికి వచ్చాక కూతురుతో ‘కొత్త బడి ఎలా ఉంది తల్లి?’ అని అడిగాడు తండ్రి.
వేల సంవత్సరాల కిందట ఈజిప్ట్ను ఫిరౌన్ అనే చక్రవర్తి పాలించేవాడు. దుర్మార్గమైన విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఆ నియంత పాలనలో ప్రజలకు దినదిన గండంగా గడిచేది.
‘వాయుర్వావ సంవర్గో’ వాయువే చిట్టచివరి ఆశ్రయం. సంవర్గం అంటే అన్నిటినీ తనలో విలీనం చేసుకోవడం. ఛాందోగ్య ఉపనిషత్తులో కింది వృత్తాంతం కనిపిస్తుంది. మహావృష రాజ్యాన్ని పాలించే జానశ్రుతి మహారాజు ఎన్నో అన్నదాన
ఆశించినంత పంట రాకపోవడంతో ఓ రైతు మానసిక అశాంతికి గురయ్యాడు. తన భర్త ఆందోళన పడుతున్నాడని ఆ రైతు భార్య గుర్తించింది. అయ్యప్ప మాల ధరించి నలభై రోజుల మండల దీక్ష చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని సలహా ఇచ్చింది.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) సతీమణి హజ్రత్ ఆయిషా (రజి) దగ్గరికి ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను వెంటపెట్టుకొని వచ్చింది. ఎన్నో రోజులుగా పస్తులున్నామని తన ఆకలి బాధను తెలియజేసిందా మహిళ. ఆ సమయానికి ఆయిషా (రజి) ఇం�
ఈ సృష్టి నిర్మాణం ప్రాణికోటి కోసం జరిగినప్పటికీ, వేదాల ఆవిర్భావం మాత్రం మానవుల కోసమే అని నిర్దంద్వంగా చెప్పవచ్చు. వేదం ‘మనుర్భవ, జనయ దైవ్యం జనం’ (రుగ్వేదం 10-53-6) అని ఉపదేశిస్తుంది. మనిషి కావాలి, మంచి సంతానాన్