కాలగణనలో సౌలభ్యం కోసం సంవత్సరాన్ని మాసాలుగా విభజించారు మన పూర్వీకులు. చంద్రుడు పౌర్ణమి నాడు ఉండే నక్షత్రాన్ని ఆధారంగా ఆయా నెలలకు పేర్లు పెట్టారు. పౌర్ణమినాడు మఖ నక్షత్రం పరివ్యాప్తమైన నెలను మాఘ మాసం అన�
మనం బాగుపడటానికి ఇతరులను ఉపయోగించుకోవడం కన్నా, ఇతరుల బాగు కోసం మనం త్యాగం చేయగలిగితే దేవుణ్ని ప్రేమిస్తున్నట్టే.ఇతరుల బాధను మనం అనుభవించి, వారి ఆనందంలో భాగం కాగలగడం గొప్ప అదృష్టం.మన దురదృష్టానికి చింతి�
అనగనగా ఒక గ్రామంలో నాని అనే కుర్రవాడు ఉండేవాడు. ప్రతిరోజూ వాళ్ల నాయనమ్మ చెప్పే నీతికథలు వినేవాడు. ధర్మం, అధర్మం, స్వర్గం, నరకం ఇలా అనేక ధార్మిక విషయాలు నానమ్మ చెప్పిన కథల ద్వారా తెలుసుకునేవాడు. స్వర్గలోకం �
మానవుడి ఆంతరంగిక ప్రపంచ నిర్మాణ, నియంత్రణ విజ్ఞాన శాస్త్రమైన భగవద్గీత, క్రోధాన్ని గురించి స్పష్టంగా వివరించింది.త్రివిధం నరక స్యేదం ద్వారం నాశనమాత్మనఃకామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్(భగ
భారతీయ పౌరాణిక సాహిత్యంలో ఆబాలగోపాలానికీ ఉత్సాహం కలిగించే పాత్ర హనుమంతుడు. అసలు హనుమంతుడు అంటేనే ఉత్సాహానికి మారు పేరు. ఆయన ఉన్న దగ్గర నిరుత్సాహం, నిరాశ లాంటి పదాలకు చోటు ఉండదు. రామాయణంలో తొలుత కిష్కింధ �
లోకంలో సాధారణంగా తప్పు చేయనివాడు ఉండడు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. మనకు శత్రుత్వమనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకరిని మనం స్నేహితుడిగాను, మరొకరిని శత్రువుగాను చూస్తున్నామంటే, చూసేవా�
హిమాలయాల్లో కైలాస పర్వతం, ఆ హిమగిరి చెంతన మానససరోవరం, ఆ సరోవరంలో స్నానాదికాలు చేస్తున్న ఓ సాధువు. ఆ ముముక్షువు గడ్డకట్టే నీరు ఒంటికి తాకుతున్నా, ఎముకలు కొరికే చలిగాలులు శరీరాన్ని రాసుకుంటూ వెళ్తున్నా.. ఇవ
సృష్టికర్త పరమేశ్వరుడు. అతనికి ప్రపంచమే సంపద. అనంత శక్తిశాలి కాబట్టి మనకు అద్భుతమైన ప్రపంచాన్ని రచించి ఇచ్చాడు. అంతేకాదు, అన్ని ప్రాణుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు చూసేవాడు పరమేశ్వరుడే. మనకు వేదం ద్వారా
నాలుగేండ్ల బాలుడు పరాకుగా ఉండి, పూజగదిలో దేవుడి ముందు దీపాన్ని ముట్టుకున్నాడు. అతని వేళ్లు దీపానికి తగిలి చురుక్కుమన్నాయి. భయంతో వేళ్లను వెనక్కి లాక్కున్నాడు. వేళ్లకు గాయమైంది. ఆ గాయం తాలూకు భయం ఆ పిల్లా�
భగవద్గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు గీతా జయంతిగా చేసుకుంటారు. ఒక దివ్య గ్రంథానికి జయంతిని నిర్వహించడం అత్యంత అరుదైన విషయం. భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో వచ్చే కథా విషయం. దీనికి గీతోపనిష�
ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చిన ఘట్టం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రాణాలపై ఆశలు కోల్పోయిన వాళ్లకు తమ జీవితం మళ్లీ చిగురిస్తుందనే నమ్మకాన్ని నింపే వృత్తాంతం ఇది. సంజీవ పర్వత ధారి�
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయానవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయాసనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగ దిదమ్!(సౌందర్యలహరి-41) మహా సంపూర్ణ దివ్య శక్తి లలితాదేవి. అలాగే మహ�