శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
భగవంతుడి వల్ల మనకు ఆయువు, భోగం, జన్మలు సంప్రాప్తమయ్యాయి. గతంలో చేసిన కర్మలకు అనుగుణంగా తర్వాతి కాలంలో జన్మలు లభిస్తుంటా యి. మనం ఏదో ఒక శరీరాన్ని పొందడంలో ఒక రహస్యం దాగి ఉంది. దానికే అదృష్టం అనిపేరు. అయితే మ�
సనాతన భారతీయ సంస్కృతిలో దీపానికి చాలా విశిష్టత ఉంది. ఏ దైవ కార్యమైనా దీపారాధన చేసిన తర్వాతే మొదలవుతుంది. పూజాదికాల్లో ‘దీప దర్శనం’ ఒక ఉపచారంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ, దీపం మన సంస్కృతికి వెలుగు చిహ్నం.
ఆంజనేయుడు పసివాడుగా ఉన్నప్పుడే ఉదయ సూర్యుణ్ని పండుగా భావించాడు. అంతే ఆదిత్యుణ్ని ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. ఈ సందర్భాన్నే ‘యుగ సహస్ర యోజన పరభానూ/లీల్యోతాహి మధురఫల జానూ’ అని హనుమాన్ చాలీసా 18వ చౌపా�
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతేతదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాం భసి॥(భగవద్గీత 2-67) మనో నిగ్రహమే మానవుని పురోగతికి సరైన మార్గం. మనిషి ఎప్పుడైతే మనసు ను తన అధీనంలోకి తెచ్చుకోలేడో అప్పుడు అతని పతనం �
సంస్కారవంతుడైన ఒకానొక సాధకుడు ‘నేనే పరబ్రహ్మనవుతాను’ అని సంకల్పిస్తాడు. అంటే.. ముందుముందు ‘పరబ్రహ్మ’ అవుతానని కదా అర్థం. అలాగైతే ఇప్పుడా సాధకుడు ‘పరబ్రహ్మం’ కాదా! కానీ, ఈ సృష్టిలోని ప్రతి జీవుడూ ఎప్పుడూ �
కర్మ, త్యాగం రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కర్మ తెగినప్పుడు వ్యక్తి జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. కర్మ ఫలాలను అనుభవిస్తూ త్యాగాలు చేయడం గొప్ప విషయం.కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో
భక్తి సంకీర్తన సంప్రదాయాన్ని ఉద్యమంలా కొనసాగించిన చైతన్య మహాప్రభు వు ఒకసారి జగన్నాథ స్వామి దర్శనం కోసం పూరీ క్షేత్రానికి వెళ్లారు. ఆయన ఆలయ సమీపానికి చేరుకోగానే అక్కడ ఆనాటి సమాజ దృష్టిలో నిమ్నజాతిగా భా�
చరాచరాత్మకమైన ఈ జగత్తులో మానవుడిది ప్రత్యేక స్థానం. పూర్వజన్మల సుకృతఫలంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనిషి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. శాస్ర్తోపదేశాలను పాటించాలి. ధార్మికంగా జీవ�
భాద్రపద మాసం కృష్ణ పక్ష పాఢ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్న కాలాన్ని (సుమారు 15 రోజులు) మహాలయ పక్షంగా నిర్వహించడం భారతీయ సంప్రదాయం. వర్షాలు కురిసిన తర్వాత భూమిలో నుంచి అనేక సూక్ష్మజీవుల ఉత్పాదన జరుగుతుంది. ఆ క
Meditation | లక్ష్యం మీద గురి కుదిరితే విజయం.శ్వాస మీద ధ్యాస నిలబడితే.. ధ్యానం.అది తాత్కాలిక గెలుపు. ఇది శాశ్వత విజయం.ధ్యానంతో దాస్యం నుంచి విముక్తి లభిస్తుంది. అజ్ఞానం నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది.చీకటిని చీల�