భగవంతుని భజించు పుణ్యాత్ములైన భక్తులు నాలుగు విధాలు- ఆపదలకు, ఆయాసాలకు, సంకటాలకు, సంతాపాలకు పాలుపడి పరితపించు ఆర్తులు. వెంకట రమణుని స్మరణకు సాధనం, కారణం కాగలిగిన సంకటం కూడా సాధు (గొప్ప)వేగా! ఆపద కూడా ఆ దృష్ట�
సహజంగా, సరళంగా, సంతోషంగా గడప వలసిన విలువైన జీవితాన్ని మనిషి సంకటమయం చేసుకుంటున్నాడు. అల్పజ్ఞానంతో, అజ్ఞానంతో, అహంకారంతో, పక్షపాతంతో, ద్వేషంతో, అన్నీ కలిసిన వక్రాభిప్రాయాలతో పతనం అవుతున్నాడు. మానవజన్మకు ఐ�
దుఃఖంతో మనిషికి ఏర్పడిన సంబంధమే ‘బంధం’. దుఃఖం నుంచి శాశ్వతంగా వైదొలగడమే ‘మోక్షం’. బంధమోక్షాలు జీవులకే తప్ప, రాయికీ రప్పకూ కలుగవు. ధర్మాధర్మ ప్రవృత్తుల వల్ల జన్మ సిద్ధిస్తుంది. జన్మవల్ల దుఃఖం కలుగుతుంది. �
సత్యమేక పదం బ్రహ్మ, సత్యేధర్మః ప్రతిష్ఠితఃసత్యమేవా క్షయా వేదాః, సత్యేనైవాప్యతే పరమ్ శ్రీ మద్రామాయణం (అయోధ్యకాండ: 14-7)సత్యమనేది ఒక్కటే ‘పరబ్రహ్మ స్వరూపం’. ధర్మమనేది సత్యవాక్కులోనే ఉంటుంది. ధర్మాచరణకు ఇదే
‘చదువుకున్న విద్య నిష్ప్రయోజనం కాకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని జతచేస్తూ మననం చేసుకోవాలి’ అని ‘రామాయణం’ సందేశమిస్తున్నది. ‘గురువుల వద్ద వేద, శాస్త్ర, పురాణాలు చదువుకోగానే సరిపోదు. వాటికి చ�
మనం సాధారణంగా ‘ఇష్టకాలమని, కష్టకాలమని’ కాలాన్ని రెండు విధాలుగా లెక్కిస్తాం. కానీ, ఇవి యోగులకు వర్తించవు. నిజానికి కాలానికి ఇష్టానిష్టాలుండవు. మనిషి రాగద్వేషాలకు లోనై వాటిని కాలానికి, వస్తువులకు అనువర్త�
మైత్రేయ మహర్షి విదురునికి వివరించిన ‘దక్ష చరిత్ర’ను శుక ముని పరీక్షిత్తుకు ఇలా ప్రవచించాడు- శంకరుని శపించి దక్షుడు సభాసదుల నిరసనల మధ్య ఆగ్రహంతో తన నివాసానికి వెళ్లిపోయాడు. శంకర కింకరులలో శ్రేష్ఠుడైన న�
భౌతికవాదులకు కేవలం భౌతిక పదార్థమే కానీ, తద్భిన్నమైన పదార్థం ఒకటుందనే విశ్వాసం లేదు. వారు తరుచుగా ‘మరణానంతర జీవితం’ అనేది ఉండదనే భావిస్తారు. వారి దృష్టిలో ప్రతి అణువూ జీవకణమే. ‘అది అనుక్షణం పుడుతుంది, చస్�
దూషణ భూషణాలు, నిందా స్తుతులు, తిరస్కార పురస్కారాలు- ఈ ద్వంద్వాలన్నీ దేహానికి సంబంధించినవే కాని ఆత్మకు అనుబంధాలు- సంబంధాలు కావు.దేహం వేరు, ఆత్మ వేరు. దేహం ప్రకృతి అంశం, జడం. జీవాత్మ పరమాత్మ అంశం, చేతనం. ఈ రెండ�
గురువులకే గురువు, ఆదిగురువుగా భక్తులు ఆరాధించే శ్రీదత్తాత్రేయుని షోడశావతారాల్లో 10వ అవతారమైన ‘శ్రీమాయా యుక్తావధూత’ వైశాఖశుద్ధ చతుర్దశి (ఈనెల 25వ తేది) రోజున స్వాతి నక్షత్రంలో మధ్యాహ్నం జన్మించారు. ఆ రోజు