కురుక్షేత్ర సంగ్రామం హోరాహోరీగా సాగుతున్నది. కౌరవ, పాండవ సేనలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధం ఎలా సాగుతుందో.. చూసేందుకు అటుగా వచ్చాడు వేదవ్యాసుడు. అన్ని పక్కలా చూస్తూ ముందుకు సాగుతున్నాడు. అలా వెళ్తుండగ�
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో సరిసమానుడు గానీ, శ్రీకృష్ణుడికన్నా అధికుడుగానీ మరొకరు లేరని భగవద్గీత వివరిస్తున్నది. బలంతో శ్రీకృష్ణుడిని ఎవరూ జయింపజాలరు. అంతేగాక, గోపాలుడికి ఈ లోకంలో బలవంతంగా నిర్వర్త�
అనువ్రతః పితుః పుత్రోమాత్రా భవతుసమ్మనాః(అథర్వణవేదం 3-30-2)సంతానం తల్లిదండ్రుల ఆదేశాన్ని తప్పకుండా పాటించాలి. తల్లిదండ్రులతో ప్రేమపూర్వకంగా, శ్రద్ధాభక్తులతో మెలగాలి. ఎందుకంటే కని పెంచే దేవతలే కనిపించే దే�
చాంద్రమాన గణన ప్రకారం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చే మాసానికి ‘భాద్రపద మాసం’ అని పేరు. ఈ సమయంలో సూర్యుడు సింహం, కన్యా రాశుల్లో సంచరిస్తుంటాడు. ప్రకృతిలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే
ఎంతటి పాండిత్యమైనా ‘అ, ఆ’లతోనే ప్రారంభమవుతుంది. ఇది అందరూ ఎరిగిన సత్యమే. అ, ఆలతో ప్రారంభమైన చదువు మనిషిని విద్యావేత్తగా మారుస్తుంది. పండితుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ వ్యక్తికి కీర్తిని తెచ్చిపెడుతుంది. భ�
‘మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి’ (భగవద్గీత: 15.7).‘బద్ధజీవితం కారణంగా జీవులు మనసుతోపాటు ఆరు ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ పడుతుంటారు’. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ప్రయోగించిన ‘కర్షతి’ అనే పదం ‘తీవ�
ప్రతి రోజూ ఓ వ్రతం.. ప్రతి వారం విశేష సారం.. ప్రతి ఇంటా సంతోషం..మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీనదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు.. కలగలిపితే శ్రావణ మాసం.ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునే వాయనాలు, పు
కామాది సర్ప వ్రజ గారుడాభ్యాంవివేక వైరాగ్య నిధి ప్రదాభ్యామ్బోధ ప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాంనమోనమః శ్రీ గురుపాదుకాభ్యామ్ ॥ భారతీయ సమాజం గురువుకు ఇచ్చిన స్థాయి అనూహ్యం. గురుశబ్దాన్ని అజ్ఞాన నివారకమన
కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరఃయజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ॥గోకులంలో సుశీల అనే గోపిక ఉండేది. రూపం, విద్య, గుణగణాల్లో రాధాదేవికి ఆమె సరిసాటి. సుశీల కృష్ణుడిని ప్రేమించి, అతడితో క్రీడించడ�