‘వెలుగు అంటే దేవుడు అని అంటున్నారు, మరి చీకటి ఏంటి గురువు గారూ! దయ్యమా?’ అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. దానికి గురువు ‘లేదు నాయనా! దయ్యం అనే భావనకు భారతీయ తాత్విక చింతనలో ఎలాంటి భాగం లేదు. అదసలు ఎలాంటి ఉనికీ ల
లోకంలోని మిగతా ప్రాణులతో పోలిస్తే.. మనిషి భిన్నంగా ఉంటాడు. విభిన్నంగా ఆలోచిస్తాడు. వినూత్నంగా వ్యవహరిస్తాడు. తన అవసరాల కోసమే సృష్టి అంతా జరిగిందనీ, అన్నిటికీ తనే మూలమని భావిస్తాడు. శస్ర్తాలు, శాస్ర్తాలూ త
కాలగణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు మన పెద్దలు. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. భూమి, సూర్యుడు ఈ రెండిటి సంబంధం దక్షిణాయనాన్ని విలక్షణంగా ఆవిష్కరిస్తుంది. ఆ విశేషాలి�
ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానం, వైరాగ్యం అనే మాటలు పదేపదే వినిపిస్తూ ఉంటాయి. ఆత్మకు సంబంధించిన వివరాలు తెలుసుకొంటే అది జ్ఞానమని, భౌతిక సాంగత్యాలు లేకుండా ఉండటం వైరాగ్యమని అందరూ చెప్పుకొంటారు.
‘సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదం’టారు పెద్దలు. అయితే, సాధన చేసే క్రమంలో అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. సాధకులు మొదటగా అంతర్ దృష్టిని అలవర్చుకోవాలి. రెండో దశలో మనసులోని అరిషడ్వర్గాలను అధిగమించే
‘అయ్యో! నా తండ్రీ! అప్పుడే నీకు నూరేండ్లు నిండాయా నాయనా!’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టుకింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున ఏడుస్తున�
మానవుడు తన మనో వాక్కాయాలతో చేసే పాపపు కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే, నరకంలో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్లీ పాపాలకు ఒడిగడితే ‘గజస్నాన�
‘హే కృష్ణా! నీ పాదపద్మాలు అనే పంజరంలో నా మనసు అనే రాజహంస ఇప్పుడే ప్రవేశించు గాక! ఎందుకంటే, ప్రాణ ప్రయాణ సమయంలో కఫ, వాత, పిత్తములు ప్రకోపించి గొంతుకు అడ్డుపడితే నిన్ను ఎలా స్మరించగలను?’ అని ముకుందమాల స్తోత్ర
రామకృష్ణ పరమహంస కోల్కతా దక్షిణేశ్వరంలో పూజారిగా ఉన్నరోజుల్లో, ఒకసారి ప్రముఖ సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలిశాడు. పరమహంసకు విద్యాసాగర్ ఆతిథ్యమిచ్చి, ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేస
విజయనగర రాయల కాలపు శిల్పకళలో వెన్నముద్ద కృష్ణుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. వెన్నముద్ద కృష్ణుణ్ని ఉత్తర భారతదేశంలో ముద్దుగా ‘లడ్డూ గోపాల్' అని పిలుచుకుంటారు. చేతిలో వెన్నముద్దతో దోగాడే భంగిమలో ఉన్
సకల సౌకర్యాలున్న అద్దె ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే దానిపై పెంచుకున్న వ్యామోహం వల్ల ప్రాణం విలవిల్లాడుతుంది. శరీరం కూడా అలాంటిదే! కానీ, ఎప్పటికైనా దాన్ని వదిలిపెట్టక తప్పదు.
‘సూకర రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ శ్రీహరీ! నీకు జయము జయము. గర్భోదక సముద్రంలో మునిగి, విశ్వపు అడుగు భాగానికి చేరిన ధరణి, చంద్రుడిపై మచ్చ వలె నీ కొమ్ముదంతం అంచున ఇమిడి ఉన్నది’ అని వైష్ణవ వాగ్గేయకారుల�