ఓ నగరంలో క్యాన్సర్ వ్యాధి నిపుణుడు ఉండేవాడు. శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయనకు చాలా పేరుంది. శస్త్రచికిత్సలకు వెళ్లే ప్రతిసారీ ఆ వైద్యుడు తమ కాలనీలో ఉన్న గుడికి వెళ్లేవాడు. దేవునికి భక్�
ప్రాచీన భారత చరిత్రను అవగాహన చేసుకోవడం కష్టం. కానీ, అసాధ్యం కాదు. చరిత్రను కేవలం తేదీలు, దస్తావేజులు, విసుగెత్తించే ఘట్టాలతో గాకుండా సామాన్య జనంలో సైతం వేల ఏండ్లుగా సజీవంగా నిలిచే మహా కావ్యాలుగా (రామాయణం, �
సమాజంలో ఏ మార్పులు జరిగినా అవి పిల్లలపై ప్రభావం చూపుతాయి. పేదరికం, సామాజిక వివక్షల వల్ల మొదట నష్టపోయేది పిల్లలే. పెద్దలు గ్రహించినంతగా పిల్లలు లోతు గ్రహించలేరు. అయినా, తమకున్న అవగాహన మేరలో పిల్లలే రాసిన ర
త్యాగయ్య జీవిత చరిత్రను ఆయన శిష్యులు వాలాఝీపేట వేంకటరమణ భాగవతార్, కృష్ణస్వామి భాగవతార్ లోకానికి అందించారు. వీరిద్దరు తండ్రీ కొడుకులు. త్యాగయ్య జీవితం మొదటి భాగంలోని విశేషాలు తండ్రి రాయగా, రెండవ భాగంల�
ఒక ఉపాధ్యాయుడికి మరో ఊరికి బదిలీ అవుతుంది. కుటుంబంతో కొత్త ఊరికి చేరుకుంటాడు. తన పన్నెండేండ్ల కూతురును అదే పాఠశాలలో చేర్పించాడు. ఇంటికి వచ్చాక కూతురుతో ‘కొత్త బడి ఎలా ఉంది తల్లి?’ అని అడిగాడు తండ్రి.
వేల సంవత్సరాల కిందట ఈజిప్ట్ను ఫిరౌన్ అనే చక్రవర్తి పాలించేవాడు. దుర్మార్గమైన విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఆ నియంత పాలనలో ప్రజలకు దినదిన గండంగా గడిచేది.
‘వాయుర్వావ సంవర్గో’ వాయువే చిట్టచివరి ఆశ్రయం. సంవర్గం అంటే అన్నిటినీ తనలో విలీనం చేసుకోవడం. ఛాందోగ్య ఉపనిషత్తులో కింది వృత్తాంతం కనిపిస్తుంది. మహావృష రాజ్యాన్ని పాలించే జానశ్రుతి మహారాజు ఎన్నో అన్నదాన
ప్రఖ్యాత ఇస్లామియా తత్వవేత్త జునైద్ బగ్దాదీ చదువుకుంటున్న రోజులవి. ఒకసారి గురువు జునైద్తో ‘జుట్టు బాగా పెరిగిపోయింది. క్షౌరం చేయించుకో’ అని చెప్పాడు. అయితే క్షురకుడికి ఇవ్వడానికి జునైద్ దగ్గర చిల్ల