కాలం ఎప్పుడూ కత్తులు పట్టిన విజేతల పక్షమే నిలబడుతుందని లోకం అనుకుంటుంది. సామ్రాజ్యాల విస్తరణ, కిరీటాల ఆక్రమణ, శత్రువుల లొంగుబాటు.. వీటినే చరిత్ర గెలుపునకు కొలమానాలుగా చూపిస్తుంది. కానీ, భౌతిక జగత్తులోని �
కోరికలతో దేవతలను ఆరాధించే వారిని సకామభక్తులుగా చెబుతారు. వీరిని ‘అల్పమేధసామ్' అంటే అల్పబుద్ధులు అంటున్నది భగవద్గీత. పరమసత్యాన్ని విడిచి తాత్కాలిక ఫలితాలకే పరిమితమయ్యే దృష్టిగల వారు ‘అల్పచేతస్కులు’. �
జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అనీ, చంపక ద్వాదశి అనీ అంటారు. వరాహ పురాణం ప్రకారం ప్రతినెలా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే! జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి నాడు మహ�
ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన కళాఖండం. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, గడ్డిపోస నుంచి గ్రహాంతరాల వరకు అంతటా వ్యాపించి ఉన్న వైవిధ్యం మనల్ని విభ్రమకు గురిచేస్తుంది. ఈ అపారమైన వైవిధ్యమే ఈశ్వర సృష్టిలోని పరమార్థా�
ఓ పట్టణంలోని ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్న ఫొటోస్టాట్ అంగడి అది. దాన్ని భార్యాభర్తలిద్దరూ ఎంతో జాగ్రత్తగా నడిపించేవారు. ఎన్నాళ్లుగానో ఏదైనా గుడికి తమ శక్తి కొద్దీ సేవ చేస్తే బాగుంటుందని అనుకునేవారు. అయితే ఏ
మన పొరుగు వారు కేవలం చిరునామాలు కాదు. వారు మన బాధ్యతలు. ఈ విలువను తన జీవనశ్వాసగా మార్చుకున్న అసాధారణ వ్యక్తి ఇమామ్ అబూ హనీఫా. ఆయన జీవితం రెండు విభిన్న ధ్రువాల మధ్య నిత్య పోరాటంగా సాగింది.
‘వాసనలన్నిటినీ హృదయం నుంచి త్యజించి, ఏ వ్యాకులతా లేకుండా ఎవడు ఉంటాడో అతడే ముక్తుడు, ఆతడే పరమేశ్వరుడు..’ అని పై ఉపనిషత్ వాక్యానికి అర్థం. బ్రహ్మ సమాజ నాయకుడైన కేశవసేన్ తరచూ రామకృష్ణ పరమహంస సాంగత్యంలో చాల
ఓ గ్రామం పొలిమేరలో ఒక రైతు కుటుంబం ఉండేది. వారి కూతురు, పై చదువులకోసం నగరానికి వెళ్లాల్సి వచ్చింది. నగరానికి వెళ్లే ముందురోజు కూతురితో తల్లి ‘మంచివారితో స్నేహం చెయ్యి. చెడ్డవారితో స్నేహం చేయవద్దు’ అని హి�
త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మొదటి రోజున బాలాత్రిపురసుం
సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్ ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం॥ అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). ఆ పరబ్రహ్మ�
ఓ నగరంలో క్యాన్సర్ వ్యాధి నిపుణుడు ఉండేవాడు. శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయనకు చాలా పేరుంది. శస్త్రచికిత్సలకు వెళ్లే ప్రతిసారీ ఆ వైద్యుడు తమ కాలనీలో ఉన్న గుడికి వెళ్లేవాడు. దేవునికి భక్�
ప్రాచీన భారత చరిత్రను అవగాహన చేసుకోవడం కష్టం. కానీ, అసాధ్యం కాదు. చరిత్రను కేవలం తేదీలు, దస్తావేజులు, విసుగెత్తించే ఘట్టాలతో గాకుండా సామాన్య జనంలో సైతం వేల ఏండ్లుగా సజీవంగా నిలిచే మహా కావ్యాలుగా (రామాయణం, �