ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు సీతారాముల కల్యాణానికి దక్కింది. ఏటా సంబురంగా జరుపుకొనే ఈ ఆదర్శ దంపతుల వివాహాన్ని ‘సీతారామ శాంతికల్యాణం’ అని
ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చా
భారతీయ సంప్రదాయంలో తనను తాను తెలుసుకునే ప్రతి ప్రయత్నమూ ఒక ఇష్టి (యజ్ఞం)గా భావిస్తారు. నక్షత్రేష్టిలో కృత్తికతో మొదలుపెట్టి భరణి వరకు గణించడం సంప్రదాయం.
గజేంద్ర ఉవాచ- మేటి నటుని వలె మాయా వటువు (వామనుని) వంటి పలు విధాలైన వేషాలతో (అవతారాలతో) పటుతరమైన ప్రతిభను ప్రదర్శిస్తూ లీలానాటకమాడే నటన సూత్రధారిని, మునులు దేవతలు కూడా పరిపూర్ణంగా ప్రస్తుతింపజాలని పరమ పురు
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందరి జీవితాల్లోనూ సమస్యలు, ఒత్తిళ్లు, ఆందోళనలు సహజం. వాటిని ఎదుర్కొని, జయించి ముందుకుసాగడం ఎలాగో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. చిన్నప్పుడు బడిలో,
దోషదర్శనం ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధాన ఆటంకం. గుణ పక్షపాతం అంటే మంచినే చూసే సుగుణం.. పారమార్థిక పురోగతికి తొలి చిహ్నం. అందుకే మహానుభావులు ఎవరిలోనూ తప్పులను ఎంచరు.