అసలు దేవుడు ఉన్నాడా?... ఉంటే ఈ చర్మచక్షువులకు కనిపిస్తాడా? అన్న సందేహాలతో తపించిపోతున్న పద్దెనిమిదేళ్ల యువకుడు అతను. ఏ మేధావి కూడా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వటం లేదు. చివరకు ఆ నోటా, ఈ నోటా ఓ ఆలయపూజారి ప�
తెలుగింటి ఆడబిడ్డలకు రంగురంగుల ముగ్గుల పండుగ సంక్రాంతి. పిల్లలకు గాలిపటాల జోరు పంచే పండుగ ఇది. పచ్చని పంటలు చేతికందే సస్య సంక్రాంతి ఈ పర్వం. ఉత్తరాయణం ప్రవేశించి.. ఉత్తమ గమనం చాటే పండుగ కూడా ఇదే!
మనిషికి వస్త్రం కేవలం శరీరాన్ని కప్పే పొర కాదు, అది అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే నిశ్శబ్ద భాష. ‘భయభక్తులు ఉట్టిపడే దుస్తులే అన్నిటికన్నా మిన్న’ అన్న ఖురాన్ సందేశం.. బాహ్య అలంకరణ కంటే అంతర్గత వినమ్ర�
సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ చేసుకుంటారు. గోదాదేవి రంగనాథుడిలో లీనమై భోగాన్ని పొందింది ఈ రోజే. దీనికి సంకేతంగా భోగినాడు గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు.
ఒక ఊర్లో ఓ ఆధ్యాత్మిక గురువు ఉండేవాడు. అతడి కంఠం వినసొంపుగా ఉండేది. ఆధ్యాత్మిక విషయాలను గ్రామీణులకు అర్థమయ్యే భాషలో వివరిస్తూ పిట్ట కథలు చెబుతూ శ్రోతలను మైమరిపింపజేసేవాడు.
మానవాళి చరిత్రలో వెలుగు దివ్వెగా, నైతిక విలువల పటిష్ఠమైన పునాదిగా నిలిచింది పవిత్ర ఖురాన్ గ్రంథం. అణువణువునా ఆధ్యాత్మిక సారాన్ని నింపుకొన్న ఈ గ్రంథం, మనస్సును ప్రక్షాళన చేసే ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగా�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. ఓ భూజానీ (రాజా)! రుక్మిణి తన మగనికి- నగధరుడు కృష్ణునికి తగిన విధంగా అంతిమంగా ఇలాగని నివేదించింది.. ‘వనమాలీ! నిఖిల జగదంతర్యామివైన నీ పాద పద్మాల మీద నా మది సాదరంగా అనురాగంతో పాద�
క్రీస్తు పుట్టుకకు నెల రోజులూ తెల్లవారుజాము నుంచే ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఆయన రాకకై ఎదురు చూసే సమయమే ఆగమన కాలం. క్రీస్తు పుట్టక ముందు ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం..
ఒక ఊర్లో ఓ పోస్ట్మ్యాన్ ఉండేవాడు. అతనికి ఆ ఊరి చుట్టుపక్కల చాలామంచి పేరు ఉండేది. అతనికి డిగ్రీ చదివే కొడుకు ఉన్నాడు. ఆ యువకుడు ఏ ఊరికి వెళ్లినా.. అక్కడి వాళ్లు తన తండ్రిని విపరీతంగా పొడిగేవారు.
వేదాలకు ఆలవాలమైన భరత వర్షాన్ని సదా రక్షించడానికి ఆదిపరాశక్తి అష్టాదశ శక్తి పీఠాలలో అవతరించింది. ఆ శక్తి కేంద్రాల నుంచి ఉద్భవించే తరంగాలు... భారతావని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలు అని చెబుతారు పెద్దలు.
‘ఎపుడు మనుజుఁడు పరబ్రహ్మమునందు స్వల్పమైనను భేదమును గాంచునో (జీవ బ్రహ్మముల మధ్య..) అపుడే వానికి భయము కలుగును. సంశయము లేదు’ అని పై ఉపనిషత్ వాక్యానికి అర్థం. దీనికి బలం చేకూర్చే కథ ఇది. ఓ శతాబ్దం కిందటి మాట. కా
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వ