ఓ గ్రామంలోని రైతు, ప్రతి పౌర్ణిమ రోజు సాయంత్రం రామాలయం వద్ద అన్నదానం చేసేవాడు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు. ఒక పౌర్ణిమ రోజు సాయంత్రం గ్రామం నుంచి వెళ్తున్న ఓ ప్రవచనకర్తకు అ�
ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చు. ‘నీకు ఇవ్వని వారికి ఇవ్వు. నీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నవారిని కలుపుకొనిపో. నీపై దౌర్జన్యం చేసిన వారిని క్షమించి వదిలిపెట్టు.
జన్మజన్మలుగా పేరుకుపోయిన పాపాన్ని సైతం విభూతి పూర్తిగా నశింపజేస్తుందని శ్లోక భావం. అంతే కాకుండా నిష్ఠగల వారికి భస్మం ప్రాణదానం చేసే సంజీవనిలాగాను పనిచేస్తుందని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్నది. వశిష్ఠ�
ఓ పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి బయలుదేరాడు. తను వెళ్లాల్సిన ఊరు చేరాలంటే నది దాటవలసి ఉంటుంది. అందుకని పడవ ఎక్కాడు. పడవను నడిపే వ్యక్తి ఆసక్తిగా ‘జీవితం అంటే ఏమిటి?’ అని పండితుణ్ని అడిగాడు.
లుఖ్మానె హకీం సుప్రసిద్ధ వైద్యులు. ఆయన పేరుతో ఖురాన్లో ఒక అధ్యయమే ఉంది. వందల సంవత్సరాలపాటు ఎన్నో రోగాలకు చికిత్స చేశారు. అరుదైన వైద్యుడిగా గుర్తింపు పొందారు.
ఒకానొక బౌద్ధాశ్రమంలో ఒక గురువు ఉండేవాడు. ఆరామంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉంటుండేవారు. గురువు రోజూ వారికి పాఠాలు బోధిస్తూ, విద్యార్థులతో తోటపని చేయిస్తూ ఉండేవాడు.
ఏకాదశి తిథి పావనమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తుంటాయి. దేనికదే ప్రత్యేకమైనది. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. పద్మ పురాణం 14వ అధ్యాయంలోని ‘క్రియా సాగర సారం’ ఏకాదశి మాహాత్మ�
‘దూడల దండులో దూరిన ఏకు వంటి లేత దంభం కల వత్సా(దూడ)సురుని వధించి శౌరి- కృష్ణుడు, మరోసారి ముని మానస బృందంలోనికి చొచ్చుకు వచ్చిన పెచ్చరిల్లిన- మేకు వలె ముదిరిన, దంభం కల బకాసురుని అసువు(ప్రాణా)లను హరించాడు.
ఇద్దరు తోడబుట్టిన సోదరులు ఉండేవారు. ఎవరి కాపురాలు వాళ్లవి. ఓ రోజు తమ్ముడు అతని అన్న ఇంటికి వచ్చి అవసరంగా డబ్బులు కావాలన్నాడు. అన్న మరో ఆలోచన లేకుండా తమ్ముడు అడిగిన మొత్తం ఇచ్చేశాడు.
ఒక గ్రామంలోని గుడిలో ప్రతి శనివారం సాయంత్రం పూజలు చేసేవారు. వాటికి ఊళ్లో పిల్లలూ, పెద్దలూ అందరూ హాజరయ్యేవారు. ఓ రోజు గ్రామపెద్ద గుడికి వెళ్తుండగా అదే ఊరికి చెందిన గజ ఈతగాడు ఎదురయ్యాడు.