వేదాలకు ఆలవాలమైన భరత వర్షాన్ని సదా రక్షించడానికి ఆదిపరాశక్తి అష్టాదశ శక్తి పీఠాలలో అవతరించింది. ఆ శక్తి కేంద్రాల నుంచి ఉద్భవించే తరంగాలు... భారతావని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలు అని చెబుతారు పెద్దలు.
‘ఎపుడు మనుజుఁడు పరబ్రహ్మమునందు స్వల్పమైనను భేదమును గాంచునో (జీవ బ్రహ్మముల మధ్య..) అపుడే వానికి భయము కలుగును. సంశయము లేదు’ అని పై ఉపనిషత్ వాక్యానికి అర్థం. దీనికి బలం చేకూర్చే కథ ఇది. ఓ శతాబ్దం కిందటి మాట. కా
మహర్షుల తపశ్శక్తి నదీజలాల్లో నిక్షిప్తమై ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి, శాస్త్రవిధానంగా నదీస్నానం తప్పనిసరిగా చెయ్యాలి. పుణ్య నదీ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మన విశ్వ
దైవ సన్నిధిలో హాజరు కాకముందే తమ ఆచరణలకు సంబంధించి జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని మనుషులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ‘ప్రభువు సన్నిధిలో హాజరు కావాల్సి ఉంటుందనే భయం కలిగి ఉండే వ్యక్తికి రెండు స్వర్గాలు లభ
క్రీస్తు సామెతల్లో ‘తేలికైన బోధన - బరువైన భావన’ తరచూ వినిపిస్తూ ఉంటుంది. క్రీస్తు చుట్టూ ఉన్నది పామర జనం. ఆయన ఎక్కువగా పల్లెల్లో తిరిగాడు. గుండె గుండెనూ పలకరించాడు. వారి సమస్యల్ని తాకాడు. చెప్పవలసినవి చెప�
ఓ అధ్యాత్మికవేత్త వారణాసికి వెళ్తూ ఒక ఊళ్లో ఆగాడు. రెండురోజులపాటు అక్కడే ఉండి నాలుగు మంచి విషయాలు గ్రామస్తులకు చెప్పి వెళ్దామని అనుకున్నాడు. విషయం తెలిసిన ఒక గృహిణి నేరుగా ఆధ్యాత్మికవేత్త దగ్గరికి వెళ�
శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతణ్ని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన నాడు సృష్టిలోని మానవులంతా
తిరుమల కొండ మీద ప్రతి పౌర్ణమికి లాగే ఆనాడూ గరుడసేవ ఘనంగా జరుగుతున్నది. మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ మహాద్వారం దగ్గర నుంచి బయల్దేరారు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఉత్తర మాడ వీధిలో స్వామి దర్శనం కోసం వేచ�
ఆ రోజుల్లో రోమాన్ రాజ్య దురహంకారం, యూదా మత మౌఢ్యాంధకారం... ఈ రెండూ కలిసి అమాయకుల్ని బలి చేయసాగాయి. ఆ తరుణంలో ప్రభువు చల్లటి చూపులు ప్రజల్ని పలకరించాయి. ఆయన పావన కరాలు వారిని చెంతకు చేర్చుకున్నాయి. సముద్రమం
శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునితో- రాజా! బ్రహ్మణ్యదేవుడు కృష్ణస్వామి అగ్నిద్యోతన బ్రహ్మణుని ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె స్వరూప స్వభావ సౌందర్య విశేషాల ప్రాభవం సావధానంగా విని, తన చేతితో ఆయన చేయ�
ఒక గ్రామంలో జాతర జరుగుతున్నది. ఆ జాతరకు ఊళ్లోని పదేండ్లలోపు పిల్లలంతా ఏదో ఒక వేషం వేస్తారు. ఆ సమయంలో అక్కడ గుమికూడిన గ్రామస్తుల్లో ‘ఏ దేవుడు గొప్ప?’ అనే చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న మేకప్ చేస�
అక్షయ తృతీయ పర్వదినం సింహాచల క్షేత్రంలో ప్రత్యేకంగా జరుగుతుంది. ఏడాదంతా మణుగుల కొద్దీ చందనాన్ని అలదుకున్న అప్పన్న అక్షయ తృతీయ సందర్భంగా నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కా�