దైవ సన్నిధిలో హాజరు కాకముందే తమ ఆచరణలకు సంబంధించి జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని మనుషులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ‘ప్రభువు సన్నిధిలో హాజరు కావాల్సి ఉంటుందనే భయం కలిగి ఉండే వ్యక్తికి రెండు స్వర్గాలు లభ
క్రీస్తు సామెతల్లో ‘తేలికైన బోధన - బరువైన భావన’ తరచూ వినిపిస్తూ ఉంటుంది. క్రీస్తు చుట్టూ ఉన్నది పామర జనం. ఆయన ఎక్కువగా పల్లెల్లో తిరిగాడు. గుండె గుండెనూ పలకరించాడు. వారి సమస్యల్ని తాకాడు. చెప్పవలసినవి చెప�
ఓ అధ్యాత్మికవేత్త వారణాసికి వెళ్తూ ఒక ఊళ్లో ఆగాడు. రెండురోజులపాటు అక్కడే ఉండి నాలుగు మంచి విషయాలు గ్రామస్తులకు చెప్పి వెళ్దామని అనుకున్నాడు. విషయం తెలిసిన ఒక గృహిణి నేరుగా ఆధ్యాత్మికవేత్త దగ్గరికి వెళ�
శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతణ్ని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన నాడు సృష్టిలోని మానవులంతా
తిరుమల కొండ మీద ప్రతి పౌర్ణమికి లాగే ఆనాడూ గరుడసేవ ఘనంగా జరుగుతున్నది. మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ మహాద్వారం దగ్గర నుంచి బయల్దేరారు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఉత్తర మాడ వీధిలో స్వామి దర్శనం కోసం వేచ�
ఆ రోజుల్లో రోమాన్ రాజ్య దురహంకారం, యూదా మత మౌఢ్యాంధకారం... ఈ రెండూ కలిసి అమాయకుల్ని బలి చేయసాగాయి. ఆ తరుణంలో ప్రభువు చల్లటి చూపులు ప్రజల్ని పలకరించాయి. ఆయన పావన కరాలు వారిని చెంతకు చేర్చుకున్నాయి. సముద్రమం
శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునితో- రాజా! బ్రహ్మణ్యదేవుడు కృష్ణస్వామి అగ్నిద్యోతన బ్రహ్మణుని ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె స్వరూప స్వభావ సౌందర్య విశేషాల ప్రాభవం సావధానంగా విని, తన చేతితో ఆయన చేయ�
ఒక గ్రామంలో జాతర జరుగుతున్నది. ఆ జాతరకు ఊళ్లోని పదేండ్లలోపు పిల్లలంతా ఏదో ఒక వేషం వేస్తారు. ఆ సమయంలో అక్కడ గుమికూడిన గ్రామస్తుల్లో ‘ఏ దేవుడు గొప్ప?’ అనే చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న మేకప్ చేస�
అక్షయ తృతీయ పర్వదినం సింహాచల క్షేత్రంలో ప్రత్యేకంగా జరుగుతుంది. ఏడాదంతా మణుగుల కొద్దీ చందనాన్ని అలదుకున్న అప్పన్న అక్షయ తృతీయ సందర్భంగా నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కా�
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందన�
మతానికి, దైవభక్తికీ విశ్వాసం అనేది ప్రాణం. విశ్వాసం అంటే ఒకానొక విషయాన్ని గాని, వ్యక్తిని గానీ, సిద్ధాంతాన్ని గానీ ప్రగాఢంగా నమ్మడమే. విశ్వాసం లేని భక్తికి విలువ ఉండదు. అప్పటివరకూ ప్రభువుతోపాటు నడిచిన శి�
ఒక ఊర్లో ఓ విద్యావంతుడు ఉండేవాడు. అతను ఖాళీ సమయాల్లో పక్కనున్న పల్లెలకు వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అలా వెళ్లేటప్పుడు ఆ విద్యావంతుడు యువకుడైన ఓ శిష్యుణ్ని వెంటపెట్టుకునేవాడు.