అడ్డదారులు, అధికార దుర్వినియోగంతో సంగారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్ పదవులు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కుటిల ప్రయత్నం చేస్తున్నది. దీనికోసం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. బరిలో
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సం�
కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే చింతా �
ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రవీంద్రమోడల్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం �
“పని ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా అమలు చేయడమే ఆయన లక్ష్యం..ప్రజా క్షేత్రంలో నిరంతర శ్రామికుడిగా సేవలందించే గొప్ప మనసు ఉన్న నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువా
బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బసవేశ్వరుడి 892 జయంతిని పురస్కరించుకొని బుధవారం కందిలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సం�
ఆధ్యాత్మిక సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని వాసవీ కన్యాకపరమేశ్వరి మందిరంలో దిడిగె శంకర్గుప్తా కుటుంబ సభ�
కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన రజతోత�