సంగారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు.
మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జి
రాష్ట్రంలో చేతి, కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మహబూబ్సాగర్ చెరువు
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ�
తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి పథకంతో మంచి ఫలితాలు, అద్భుతాలు సాధించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని టీఎస్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ మూడోసారి సీఎంను చేసేందుకు కంకణబద్ధులు కావాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి కోరారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్
పార్టీ సైనికులకు ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటామని, అకస్మాత్తుగా మృతి చెందితే బీమాతో ఆదుకుంటామని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట�
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్ను జడ్పీ చైర్�
రైతన్న సుభిక్షంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నా రు. కంది మండల పరిధిలోని కలివేముల, ఇంద్ర కరణ్, చిద్రుప్ప గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో బుధవారం ధాన్య�
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాన�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు �
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.