Harish Rao | తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్రావు మండిపడ్డారు. కేసీఆర్ ఒక క్రిమినల్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, ఎవడన
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీష్రావు విమర్శల వర్షం కురిపించారు. సంగారెడ్డిలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజ
శాసనసభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే గ్యాస్ రూ.400లకే పంపిణీ చేస్తామని, ప్రజల మనిషి చింతా ప్రభాకర్ను గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చ�
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు ఖాయమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు, నా
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నిత్యం ప్రజలకు అంద
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం రాత్రి సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్హాలులో జరిగిన కార్యక్రమంలో మం త్రి కు�
సంగారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు.
మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జి
రాష్ట్రంలో చేతి, కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మహబూబ్సాగర్ చెరువు
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ�
తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి పథకంతో మంచి ఫలితాలు, అద్భుతాలు సాధించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని టీఎస్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ మూడోసారి సీఎంను చేసేందుకు కంకణబద్ధులు కావాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి కోరారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్
పార్టీ సైనికులకు ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటామని, అకస్మాత్తుగా మృతి చెందితే బీమాతో ఆదుకుంటామని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట�
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్ను జడ్పీ చైర్�