చైనాలో తావో, కన్ఫ్యూషియస్, బుద్ధుడి ప్రభావాలు కనిపిస్తాయి. బుద్ధుడిని ఆరాధించడం ఎక్కువ. తన ఆరామాలు, పగోడాలు, ఆలయాలు, బౌద్ధ మ్యూజియంలు, శిల్పాలు, చిత్రాలు విరివిగా కనిపిస్తాయి. బుద్ధుడికి స్థానికులు, సంద�
భారతీయ దిగుమతులపై అమెరికా తొలుత విధించిన 25 శాతం సుంకాలు గురువారం(ఆగస్టు 7) నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి!! వందలాది కోట్ల డాలర్ల సుంకాలు అమెరికాలోకి ఇప్పుడు ప్రవహిస్తాయి అని అమెరికాలో గడియారం �
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China ) పర్యటన ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు.
Chikungunya: చైనాలో చికున్గునియా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. గువాంగ్డాంగ్ ప్రావిన్సులో జూలై నుంచి సుమారు ఏడువేల కేసులు రికార్డు అయ్యాయి. దీంతో చైనీస్ అధికారులు.. కోవిడ్19 మహమ్మారి తరహాలో ఏర్పాట్లు
Supreme Court: రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆ విషయం మీకెలా తెలుసు అని కోర్టు అడిగింది. అయితే రాహుల్పై నమోదు అయి
అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఓ నగల దుకాణంలోని 20 కేజీల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. విషయం తెలిసిన స్థానికులు కొట్టుకుపోయిన బంగారం కోసం వీధుల్లో వెతుకులాట మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రదేశం ఒక�
Gold Washed Away | చైనా (China)ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వరదలు సంభవించాయి.
Apple: అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్.. చైనాలో ఉన్న ఓ స్టోర్ను మూసివేయనున్నది. డ్రాగన్ దేశంలో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఆగస్టు 9వ తేదీ నుంచి ఓ షాపును మూసివేయనున్నట్�
ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న చైనా.. జనాభాను మరింత పెంచడానికి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల ఖాతాలలోకి ఒక్కో బిడ్డుకు ఏడాదికి 500 డాలర్ల (సుమారు రూ.43వేలు) నగద
ప్రాథమిక విద్యలో రెండుసార్లు, హైస్కూల్ చదువులో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. డిగ్రీలో ప్రవేశానికి మూడుసార్లు ప్రవేశ పరీక్ష రాసినా పాస్ కాలేక పోయాడు. ‘కుర్రాడు మంచోడు. అవకాశం ఇవ్వండి!’ అని కోరితే ఏమంటార
వినడానికి వింతగా ఉంటుంది కానీ ఎడారి దేశమైన సౌదీ అరేబియా ఇసుకను దిగుమతి చేసుకుంటున్నది. విజన్ 2030 ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోని ఇసుక తగినది కాకపోవడంతో, నాణ్యమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియంల ను�
ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని కోసం రూ.14 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. విద్యుత్తును భారీగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ట�