Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా కప్లో భారత జట్టు (Team India) ఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దుమ్మురేపిన టీమిండియా.. సూపర్ 4 మ్యాచ్లోనూ అదే జోరు చూపించి చైనాకు చెక్ పెట్టింది
ప్రతిష్టాత్మక ఆసియాకప్లో ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు ఆతిథ్య భారత్ మరో అడుగు దూరంలో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో అదరగొడుతున్న టీమ్ఇండియా శనివారం..చైనాతో తమ ఆఖరి సూపర్-4 లీగ్ మ్యాచ్ ఆడన�
Donald Trump | భారత్ (India), రష్యా (Russia) దేశాలకు తాము దూరమైనట్లు అనిపిస్తోందని, వక్రబుద్ది కలిగిన చైనా (China) చీకట్లలోకి ఆ రెండు దేశాలు వెళ్తున్నాయని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఆ మూడు దే
భారత విదేశాంగ విధానం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రపంచ దేశాలతో మన సంబంధాలు కీలకమైన, అనుకోని మలుపులు తిరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అమెరికా, భారత్, యూరప్తోసహా ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాన్నయినా ఛేదించే సామర్థ్యం గల అణు క్షిపణిని చైనా తన విక్టరీ పరేడ్ సందర్భంగా బుధవారం బీజింగ్లోని చారిత్రాత్మక తియాన్మన్ స్కేర్లో ప్రదర్శిం�
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ టీనేజ్ కుమార్తె కిమ్ జు ఆయే తొలిసారి విదేశీ పర్యటనలో కనిపించారు. ఈ నెల 2న ఆమె తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లారు. కిమ్ తో కలిసి ఆమె రైలులో బీజింగ్కు వెళ్లారు. వారికి �
DF-5C Nuclear Missile: డీఎఫ్-5సీ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మిస్సైల్ ను చైనా విక్టరీ డే పరేడ్లో ప్రదర్శించింది. ఆ క్షిపణి సుమారు 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. చైనా అమ్ములపొదిలో ఇది కొత్త రకం వ్యూహా�
HQ-9C Missiles: చైనాలో విక్టరీ డే పరేడ్ నిర్వహించారు. హెచ్క్యూ-9సీ మిస్సైల్ వ్యవస్థను ప్రదర్శించారు. ఇటీవల పాక్ ఆ ఆయుధాలను వాడింది. విక్టరీ డే పరేడ్కు పుతిన్ , కిమ్, ఇతర దేశాధినేతలు హాజరయ్యారు.
Kim Jong Un : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. చైనా ట్రిప్కు వెళ్లారు. బీజింగ్లో జరుగనున్న మిలిటరీ పరేడ్ను తిలకించేందుకు ఆయన ప్రయాణం చేపట్టారు. తనకు చెందిన బుల్లెట్ప్రూఫ్ రైలులో ఆయన ప్రయాణిస్�
Hockey Asia Cup : భారత్ ఆతిథ్యమిస్తున్న పురుషుల హాకీ ఆసియా కప్(Hockey Asia Cup 2025)లో సూపర్ 4 బెర్తులు ఖరారాయ్యాయి. గ్రూప్ ఏ నుంచి ఫేవరెట్ భారత జట్టుతో పాటు చైనా క్వాలిఫై అయింది.
China Robot | చైనా (China) లోని తియాన్జిన్ (Tianjin) వేదికగా షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఆ సదస్సులో ఉంచిన ఓ హ్యుమనాయిడ్ రోబో (Humanoid Robot) అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆసియా కప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన పూల్ ‘ఏ’ రెండో మ్యాచ్లో భారత్.. 3-2తో జపాన్ను చిత్తు చేసి 6 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాలకు శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్�